WhatsApp Image 2024-02-08 at 8.45.56 AM Exclusive

మెగా డీఎస్సీ కోరుతూ ధర్నా చౌక్ దగ్గర ధర్నా…

డీఎస్సీ ఉద్యోగాలు 25 వేల పోస్టులతో మెగానోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ. జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు. గత […]

WhatsApp Image 2024-02-07 at 8.28.11 PM Trending News

రాక్తదానంచేసి ప్రాణ దాతకాండి…. -డా. కృతికాశుక్లా-

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా, వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన […]

R (5) Trending News

శిఖరాలను అధిరోహించాలి…

దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహంచి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ జే. వెంకటరావు ఆశాభావం వ్యక్తంచేశారు

WhatsApp Image 2024-02-06 at 8.40.11 PM Exclusive

స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన మలబార్…

ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి మహిళా కళశాలలో ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పరిధి గ్రామాల్లో ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న పేద విద్యార్థినిలు, తల్లిని గానీ తండ్రిని గానీ కోల్పోయిన వారు చదువుల్లో ప్రతిభావంతులకు ఈ స్కాలర్ […]

ganja-1-750x430 Crime

గంజాయి రవాణాలో ఇద్దురు అరెస్ట్…???

గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సుమారు 7 లక్షల 50 వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జగ్గంపేట సి.ఐ. లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 370 కేజీల గంజాయి, […]

WhatsApp Image 2024-02-06 at 6.55.17 PM Trending News

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యప్త బంద్… -సి.ఐ.టి.యు-

కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు […]

WhatsApp Image 2024-02-06 at 6.54.05 PM Political

తెలుగుదేశం పార్టీతోనే బీ.సీ. ల ప్రగతి సాధ్యం… -వనమాడి కొండబాబు-

వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బీ.సీ. ల లక్ష్యంగా తీసుకువచ్చిన 30 పైగా పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని, జగన్ ప్రభుత్వంలో బీ.సీ. లపై అధిక దాడులు ఎక్కువ అయ్యాయని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు […]

WhatsApp Image 2024-02-06 at 6.53.41 PM Political

జిల్లా ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు… కారణమిదే…

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్, ఎస్పీతో మాట్లాడుతూ… పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు […]

WhatsApp Image 2024-02-06 at 2.14.50 PM Political

టి.డి.ఆర్. బాండ్స్ పేరుతో కాకినాడ లో భూ కుంభకోణం…

కాకినాడలో టి.డి.ఆర్. బాండ్లు భూ కొనుగోళ్లకు వినియోగించరాదని, కేవలం రోడ్ల వెడల్పు చేయటం కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఈ టి.డి.ఆర్. బాండ్లను వినియోగించాలని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా బీ.జే.పీ. నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ గృహంలో పత్రిక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. టి.డి.ఆర్. బాండ్లను మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఉపయోగించిందని, తరువాత ఇది ఇతర […]

Parvatha-Poornachandra-Prasad Political

కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని ప్రారంభం…

కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మొదట ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చావ సచివాలయ వ్యవస్తను ఏర్పాటుచేసి ప్రజల దగ్గరకే పాలనను తీసుకొచ్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళి జగన్ మోహన్ రెడ్డినే గెలిపించాలన్నారు. […]