మెగా డీఎస్సీ కోరుతూ ధర్నా చౌక్ దగ్గర ధర్నా…
డీఎస్సీ ఉద్యోగాలు 25 వేల పోస్టులతో మెగానోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ. జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు. గత […]









