WhatsApp Image 2024-02-11 at 10.27.48 AM Political

గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలి… -తాటిపాక మధు-

బీ.జే.పీ. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక గ్రామీణ భారత బంద్ తలపెట్టారు. ఈ నెల 16న గ్రామీణ భారత బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో 100 గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని […]

WhatsApp Image 2024-02-10 at 5.25.36 PM Viral

సామర్లకోటలో బైక్ ను ఢీకొన్న టిప్పర్…!!!

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో బ్రౌన్ పేట సెంటర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్ దగ్గర ఒక బైకును ఆదే దారిలో వెళ్తున్న ఒక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. దానితో ఒక యువకుడు గాయాలకు గురయ్యారు. బైక్ పై వెళ్తుండగా యువకుడిని స్థానిక బ్రౌన్ పేట దుర్గాదేవి ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి భాదితుడిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]

WhatsApp Image 2024-02-10 at 4.26.18 PM Education / Career

శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. “ఎ” సర్టిఫికెట్ పరీక్ష…!!!

కాకినాడ జాల్లా పెద్దాపురం రామారావు పేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. విద్యార్ధులకు “ఎ” సర్టిఫికెట్ సంభందిత అర్హత పరీక్షను సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, హవల్దర్ లు రఫిజైన్ మరియు కేమ్ రాజ్ తాపా ఆధ్వర్యంలో కాకినాడ పద్దెనిమిదవ బెటాలియన్ కల్నల్ వివేక్ సావన్ గురుదర్ నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్దాపురం, హంసవరం, ప్రత్తిపాడు వంటి ఐదు పాఠశాలల నుండి సుమారు 150 విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ సవ్యసాచి […]

WhatsApp Image 2024-02-09 at 7.14.15 PM Trending News

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా వైద్య శిబిరాలు…!!!

కాకినాడ జిల్లాలోని కాకినాడ నగర పరిధిలోని 10వ వార్డు దుమ్ములపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. చిన్న రామాలయం వద్ద నిర్వహించిన శిబిరానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని తెలిపారు. వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై […]

WhatsApp Image 2024-02-09 at 7.15.21 PM Knowledge

ఆరోగ్య శిబిరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి…!!!

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించి అక్కడ ఉన్న ప్రజల్లో వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిస్తామని వడ్డాది ఆదిత్య అన్నారు. శుక్రవారం ఆదిత్య ఇనోదయ ఆసుపత్రి గ్రూపులో చేరడం పట్ల ఆసుపత్రి ఎం.డి. డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ హర్షం వ్యతం చేసారు. మొదట డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తదనంతరం కాకినాడ ఇనోదయ ఆసుపత్రిలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిత్య రోటరీ గోల్డెన్ […]

WhatsApp Image 2024-02-09 at 8.22.33 PM Exclusive

కాకినడలో ఎం.డీ.యూ. వాహనాల తనిఖీ…!!!

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎం.డీ.యూ. వాహనాల ద్వారా ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా పంపిణీ చేస్తున నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులో పంపిణీ చేయాలని జే.సీ. సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య వాహనదారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ పట్టణం 1వ వార్డు రమణయ్య పేట, బోట్స్ క్లబ్ ప్రాంతాల్లో ఎం.డీ.యూ. వాహనం ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, పంచదార ఇతర సరుకుల తూకం, […]

maxresdefault (6) Trending News

ఓ యువత మేలుకో ….

ఆదిత్య విద్యాసంస్థల సహకారంతో 1000 రోజుల నిత్యాన్నదాన కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదిన శనివారం కాకినాడ జిల్లాలో కాకినాడ శ్రీనగర్ నందు ఆదిత్య స్కూల్ లో మాస్టర్ మోటివేటర్, లైఫ్ స్కిల్ ట్రైనర్ మరియు అంతర్జాతీయ వక్త బి.ఆర్. షఫీ గారితో చేయూత చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో ఓ యువత మేలుకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. దానితో పాటు తలసేమియా చిన్నారుల కొరకు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగుతుంది. ఈ […]

R (7) Kakinada

బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి…. -చొల్లంగి వేణు గోపాల్-

ఈ నెల 10వ తేదీన (శనివారం) మ. 2.00 గంటలకు కాకినాడ జిల్లాలో గల సర్పవరం జంక్షన్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఎస్.ఆర్.ఎం.టీ. గెస్ట్ హౌస్ ఎదుట ఉన్న వలసపాకలు రోడ్ లో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు బి.సి. ల రాజకీయ ప్రాతినిథ్యం పై సమావేశం ఏర్పాటు చేసారని బీ.సీ. సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణు గోపాల్ పిలుపుపిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీలు […]

WhatsApp Image 2024-02-08 at 3.16.25 PM Trending News

జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లకు న్యాయం చేయాలి…???

ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్ర జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడుతూ… కాకినాడ జిల్లా తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు వైద్య సేవలు అందించడం లో జి.జి.హెచ్. అద్భుతమైన సేవలు అందిస్తుందన్నారు. అయితే ఈ కృషిలో శానిటేషన్ వర్కర్లు తనవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ వర్కర్లు […]

WhatsApp Image 2024-02-08 at 7.32.52 PM Crime

ప్రత్తిపాడు ఎస్.బీ.ఐ. బేంక్ లో చోరీ…

కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచార అందించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ సతీష్కు మార్, పెద్దాపురం డిఎస్పి లతాకుమారితో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బృందాలు పరిశీలించారు. […]