maxresdefault (1) Viral

రాత్రి సమయంలో నిర్మానుష రోడ్లలో జాగ్రత్త వహించాలి…

కాకినాడ లో దారి దోపిడీ దొంగల్లు పేట్రేగిపోతున్నారని కాకినాడ పోలీసులు స్థానిక ప్రజలను హేచ్చరించారు. రోజు సాయంత్రం 7 గంటలు దాటితే వీరి సంచారం పాక్షికంగా మొదలై 10 దాటితే తీవ్రంగా మారుతుందని తెలిపారు. వీరి లక్ష్యం నిర్మానుషంగా ఉన్న రోడ్ల లలో వంటరిగా వెళ్లేవారే అని తెలిపారు. వారికి ఆడ, మగా అనే బేధం లేదు చేతిలో రాడ్, బ్లేడు చూపించి సెల్ ఫోన్ లు, డబ్బులు, నగదు దొచుకిపోతున్నారని వెళ్లడించారు. ముఖ్యంగా కాకినాడ ఆర్టీసీ […]

WhatsApp Image 2024-02-13 at 3.16.56 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులు బదలాయింపుల రిజిస్ట్రేషన్ ఆపండి….

కాకినాడ జిల్లా అభివృద్ధి కోసం కాకినాడ ప్రజల ఉపాధి కోసం 1985లో దివంగత కె.వి.కె. రాజు కాకినాడలో యూరియా తయారీ కర్మగారాన్ని నిర్మించారని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. ఇక్కడ యూరియా హబ్ గా అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు కాకినాడ ప్రజలు ముఖ్యంగా యాళ్ళ వారు, రైతులు, ప్రభుత్వం కలిసి 1000 ఎకరాలకు పైగా భూమిని సేకరించి పరిశ్రమ నిర్మించారన్నారు. నేడు కె.వి.కె. రాజు గారి మనవడు, ప్రభుత్వ పెద్దలు దురుద్దేశంతో ఎన్.ఎఫ్.సి.ఎల్. […]

WhatsApp Image 2024-02-13 at 4.58.50 PM Political

ఫిబ్రవరి 16 న దేశవ్యాప్త గ్రామీణ బంద్…

బీ.జే.పీ. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా-కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోగ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడ జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ సి.పి.ఐ., రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఆల్ ఇండియా ట్రేడ్ కాంగ్రెస్ ఏ.ఐ.టీ.యూ.సీ. ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో విస్తృతంగా కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేసారు. ఈ సందర్భంగా […]

WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM (1) Political

టీ.డీ.పీ. లోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…!!!

కాకినాడ నగరంలో జగన్నాధపురం 20 వ డివిజన్ కు సంబందించిన వై.సీ.పీ. నాయకులు ఆకుల దుర్గాప్రసాద్ (జాన్ వెస్లీ) తన అనుచర వర్గం 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. కొండబాబు మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, జగన్‌ రెడ్డి తన అరాచకాన్ని విధ్వంసాన్ని అభివృద్ధి చేసుకున్నాడని […]

WhatsApp Image 2024-02-12 at 5.09.52 PM Kakinada

రూ 8.14 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం…

ఆంద్ర రాష్ట్ర ప్రజలకు నాణ్యమయిన విద్యుత్ ను సరఫర చేయడమే లక్ష్యంగా సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడించారు. ఇందులో భాగంగానే కాకినాడలోని పరలో పేటలో రూ. 8.15 కోట్లా రూపాయిలతో 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారన్నారు. నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్ర శేకర్ రెడ్డి విచ్చేసారు. తొలత శిలాఫలకాన్ని ఆవిష్కరించి సబ్ […]

WhatsApp Image 2024-02-12 at 5.11.12 PM Kakinada

11వ రోజు జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 11వ రోజు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా యూనియన్ సహాయ కార్యదర్శి వి.వి.ఎన్. కుమార్, కార్మికురాలు దేవి మాట్లాడుతూ… కాంట్రాక్ట్ సంస్థ వారు తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.  గత 24 సంవత్సరాలు గా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ.  తమ జీతాలు నుండి కోత విధిస్తున్నారని ఆవేదన […]

WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM Political

టీ.డీ.పీ. పాలనతోనే రాష్ట్రం సురక్షితం…

కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జగన్నాధపురం 20 వ డివిజన్ ఎన్టీఆర్ స్కూల్ వద్ద జయహో బీ.సీ. సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు పాలనతోనే ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అభాసుపాలైoదని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో […]

WhatsApp Image 2024-02-12 at 4.37.08 PM Exclusive

జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు… -సానా సతీష్ బాబు ఫౌండేషన్-

కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని వాకలపుడి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రజలకు బీ.పీ., షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలను ఫౌండేషన్ వైద్యులు ఉచితం చేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు […]

WhatsApp Image 2024-02-12 at 4.25.49 PM Viral

బ్యాంక్ రోబరీ పై సామర్లకోట పట్టణంలో దర్యాప్తు…!!!

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ సామర్లకోట పట్టణంలో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ట్రైనింగ్ డిఎస్పి సాయి ఈశ్వర్, యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నిర్వహించారు. సామర్లకోట-పిఠాపురం రోడ్డు లోని మసీదుల సమీపంలో ముస్లిం ఏరియాలో ఐదుగురు వ్యక్తులు ఒక రూమును అద్దెకు తీసుకుని బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించిన వారిలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం […]

WhatsApp Image 2024-02-11 at 12.26.39 PM Political

బీ.సీ.లకు సముచిత న్యాయం చేయాలి… -ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ కే.వీ.పీ. రామచంద్ర రావును ఆంధ్ర రాష్ట్ర 93 బీ.సీ. కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బీ.సీ. లను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో బీ.సీ. లను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తున్న పార్టీలు వైయస్సార్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ గాని బీ.సీ. లకు ప్రాధాన్యతనివ్వటం లేదని వారికి తెలిపారు. […]