WhatsApp Image 2024-02-16 at 10.16.27 AM Exclusive

వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వానికి ఉద్యోగులు జలక్‌…!!!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు జి రామ్మోహన్ రావు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-02-15 at 5.46.17 PM Exclusive

సకల సౌకర్యాలతో సేవలందించనున్న ట్రినిటీ ఆసుపత్రి…

పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ… ఈ ఏడాది చివరిలోగా ట్రినిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నమని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభమైన ఏడాదిలోనే 1200 మంది ఇన్ పేషెంట్లు, 8వేల మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామన్నారు. అందులో 800 సర్జరీలకు గాను సుమారు 300 సర్జరీలు ఆరోగ్యశ్రీలోనే […]

WhatsApp Image 2024-02-15 at 5.45.58 PM Political

కాకినాడ రూరల్ లో శెట్టిబలిజలకే సీట్లు ఇవ్వాలి…

కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని రాజకీయ పార్టీలు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ రామారావు పేటలో ఉన్న శెట్టిబలిజ సంఘ భవనంలో శెట్టిబలి సంఘ నాయకులు కండిపల్లి వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, రాయుడు దుర్గ, వాసంశెట్టి త్రిమూర్తులు, కాకరపల్లి చలపతిరావులు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.. ఈ […]

WhatsApp Image 2024-02-15 at 6.08.29 PM Exclusive

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏల్లవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ.పీ. ఎన్జీవో అధ్యక్షులు జి. రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఆయన అన్నారు. తమ న్యాయపరమైన డిమాండల పరిష్కారం కోసం ఏ.పీ. ఎన్జీవో, జే.ఏ.సీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం చేపట్టారు. […]

WhatsApp Image 2024-02-15 at 1.36.05 PM Viral

కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…

కాకినాడలోని టీ.డీ.పీ.-జనసేన ఉమ్మడి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానకి సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగితో పాటు ఇతరుల సభ్యులతో కలిసి సానా సతీష్ బాబు పాల్గొని క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘం సభ్యులకు తనవంతు సహాయసహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోస ఇచ్చారు. వారందరూ తనకు […]

WhatsApp Image 2024-02-15 at 3.33.38 PM Exclusive

వైభవంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట…

కాకినాడ నగరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సాంబమూర్తి నగర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకతేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం అత్యం కన్నుల వైకుంఠంగా ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన రుత్విక్ ల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ […]

WhatsApp Image 2024-02-15 at 11.08.26 AM Exclusive

పోరుబాటలో ప్రభుత్వోద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ బాబుకు, కాకినాడ ఆర్డిఓ కిషోర్ కు బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమకు రావలసిన రాయితీలు తాము […]

WhatsApp Image 2024-02-15 at 9.33.53 AM Exclusive

కాకినాడలో తిరుమల శ్రీవారి లడ్డూ గుబాళింపు…

కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పరిమళ సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50 వేల లడ్డూలు ప్రత్యేక వాహనంలో కాకినాడ చేరాయి. దీంతో గుడారగుంట లక్ష్మి హాస్పిటల్ వెనుకున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణం పవిత్ర ప్రదేశం లో ఈ లడ్డూలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న లడ్డూలను సుమారు రెండువందల మంది మహిళలు నిష్టగా ప్రత్యేక ప్యాకింగ్ చేసి […]

WhatsApp Image 2024-02-14 at 2.57.20 PM Sport

జిల్లాస్థాయి కో-కో పోటీలకు సర్వం సిద్ధం…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో YSR మెమోరియల్ 56వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్స్ ఖో-ఖో ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జరుగుతాయని వెళ్లడించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పురుషుల విభాగంలో 14 సర్వీస్ ఎంప్లాయిస్ టీంతో కలిపి, మహిళల విభాగంలో 13 జిల్లాల జట్లు ఛాంపియన్షిప్ కోసం పోటీ పడనున్నాయి. వైయస్సార్ మెమోరియల్ పేరిట నిర్వహించనున్న ఈ […]

WhatsApp Image 2024-02-13 at 2.06.53 PM Exclusive

దేశవ్యాప్త బంద్ గోడపత్రిక ఆవిష్కరణ…

రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని ఏర్పాటు చేయాలని, కౌలు రైతులకు పంట రుణాలు, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం భూ యజమానితో సంబంధం లేకుండా కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కారించాలని కోరుతూ ఫిబ్రవరి 16వ తేదీన గ్రామీణ బంద్, ట్రాన్స్ పోర్ట్ సమ్మె సందర్బంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో గోడ పత్రికను అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల […]