pallivelugu Exclusive

పల్లెవెలుగు బస్ రేట్లను తగ్గించాలి… -పౌరసంక్షేమ సంఘం-

పల్లె వెలుగు బస్సుల్లో అల్ట్రా బస్ వేరయా అన్నట్టుగా రూ.10 ల అదనపు ధర వసూలు చేయడం దోపిడీ చందంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ జగన్నాధపురం నుండి ద్రాక్షారామానికి వెళ్ళే పల్లె వెలుగు బస్ రూ.30 ల టికెట్ ధర వసూలు చేస్తుండగా అల్ట్రా పల్లె వెలుగు బస్ లో రు. 40 వసూలు చేయడం తగదన్నారు. కొత్త బస్సు అయినంత మాత్రాన అదనంగా పది రూపాయలు రుబాబు గా వసూలు చేస్తున్న […]

registration Exclusive

ఇంటిపన్నులు నియంత్రిస్తామన్న ఎన్.డి.ఎ. హమీ అమలుచేయాలి…

ఆస్తివిలువ ఆధారిత పన్ను విధింపులో భూముల రిజిస్ట్రేషన్ రేట్లు అసమంజసంగా వుండడం వలన రేట్ పేయర్లు తీవ్రంగా నష్ట పోతున్నారని పౌర సంక్షేమ సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మెయిన్ రోడ్ లో చదరపు గజం భూమి ప్రభుత్వ రిజిస్ట్రే షన్ ధర రు. 95 వేలు వుండగా అదే ధరను మెయిన్ రోడ్ ను ఆనుకుని వెనుకవైపు వున్న వీధుల్లో కూడా అదే ధర నిర్ణయం చేయడం వలన ఆస్తి పన్ను విధింపు దారుణంగా […]

ak Viral

రక్తపు మరకలతో మెజిస్ట్రేట్ వద్దకు వెళ్లిన కాకినాడ యువకుడు…!!!

కాకినాడ అర్బన్ లోని రేచర్ల పేట కు చెందిన ప్రభు తేజ అనే యువకుడుపై నలుగురు తనపై దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టారు. దానితో ఆ యువకుడు ఆ రక్తపు మరకలతోనే మెజిస్ట్రేట్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… గతంలో రెండు వర్గాల మధ్య పాత విభేదాలు ఉండడంతో ప్రభు తేజ పై రాజు, రాజేష్, విక్కీ, సాగర్ అనే నలుగురు దాడిచేసి కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు పట్టించుకోలేదు. దానితో అసహనానికి […]

sangam Kakinada

తూరంగిని కాకినాడలో విలీనం చేయాలి… -పౌర సంక్షేమసంఘం-

కాకినాడ అర్బన్ తూరంగి గ్రామంలో విశ్రాంత అధ్యాపకులు జోగా అప్పారావు అధ్యక్షతన పౌరసంక్షేమసంఘం పిలుపు మేరకు స్థానిక జయప్రకాష్ నగర్ లో స్థానిక పౌర సమావేశం నర్వహించారు. ఈ సమావేశంలో 25వేల జనాభాతో వున్న తూరంగి అర్బన్ లో కార్పోరేషన్ పౌర సౌక ర్యాలు కల్పించడంలేదని పంచాయతీ స్థాయి నిర్వహణ కూడా కరువయ్యిందని అన్నారు. త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల నిర్వహణ మృగ్యం అయ్యిందన్నారు. 13 ఏళ్లుగా పంచాయతీ రాజ్ నుండి వేరు చేసి […]

ee Exclusive

కాకినాడలోఘనంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులు…

కాకినాడ జిల్లాలోని కాకినాడ అఖిల భారత విద్యార్థి సమైక్య ఏ.ఐ.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ఘనంగా ప్రారంభయ్యాయి. ఏఐఎస్ఎఫ్ పతాక ఆవిష్కరణను అప్పటి ఉమ్మడి రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ నెంబర్ ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ పతాక ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకుడు సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు […]

kakinada Kakinada

ప్రభుత్వం మారినా కాకినాడ కార్పోరేషన్ తీరు మారలేదు…!! -పౌరసంక్షేమ సంఘం-

రాష్ట్రంలోప్రభుత్వ ప్రజాప్రతినిధులు అధికారులు మారినా స్థానిక ప్రభుత్వం కాకినాడ నగర పాలక సంస్థలో మాత్రం అధికారులు సిబ్బంది ఎవ్వరూ మారలేదని వారి తీరులోనూ మార్పు లేదని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పాల క వర్గం కౌన్సిల్ లేకపో వడంతో పరిస్థితులు మరింత అధ్వాన్నంగాతయార వుతున్నారు. రెవిన్యూ టౌన్ ప్లానింగ్ హెల్త్ పరిపాలన విభాగాల్లో ఏళ్ల తరబడి కొలువు దీరిన అధికారులు గత అయిదేళ్ల నుండి కార్పో రేషన్ ఆస్తులను […]

sana Kakinada

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన సానా సతీష్ ఫౌండేషన్…

కాకినాడలోని శాంతినగర్ లో ఉన్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో వేళంగి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతథులుగా కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు మంగా వెంకట శివరామకృష్ణ విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… సానా సతీష్ బాబు ఫౌండేషన్ క్రీడారంగాన్ని అభివృద్ధి పరచడానికి ముందుకు రావడంపై అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా సానా సతీష్ […]

hemanth kumar Exclusive

గ్రూప్-2 వాయిదా పై హేమంత్ కుమార్ హర్షం…

అంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులు ఏ సమస్యను లేవనెత్తిన వెంట వెంటనే పరిష్కరిస్తున్న కూటమి పెద్దలకు ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రూప్-2 వాయిదా వేసినందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి, బీ.జే.పీ. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసారు. త్వరలోనే గ్రూప్ వన్ 1:100 గా మరల […]

5b71512a0e3a706395508ec8_1534153002380 Kakinada

స్మార్ట్ సిటీ స్కేటింగ్ టెండర్ల పై విచారణ జరపాలి…

కాకినాడ నగరంలో రూ. 9 కోట్లు వ్యయంతో నిర్మించిన కుళాయి చెరువు ఈశాన్యం ఆవరణలోని వై.ఎస్.ఆర్. ఇండోర్ స్కేటింగ్ సెంటర్ షెడ్ నిర్వహణ ను దాదాపు రూ. 21 లక్షల టెండర్కు దారాదత్తం చేయడం దారుణమని పౌర సంక్షేమ సంఘం మండిపడింది. పూర్వ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా స్కేటింగ్ సెంటర్ లో ఆసక్తి కలిగిన తెలుపు రేషన్ కార్డు దారుల పిల్లలకు ఉచితంగా స్కేటింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారని వారు పేర్కొన్నారు. 15వేల రూపాయల ఫీజులతో […]

water Exclusive

డయేరియా నియంత్రణకు త్రాగునీరు పరీక్షలు నిర్వహించాలి…

రాష్ట్రంలోని పలు పట్టణాలు నగరాలు గ్రామాల్లో డయేరియా ప్రబలమైనందున స్మార్ట్ సిటీలో డివిజన్ల వారీగా త్రాగు నీరు పరీక్షలు నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. పలు ప్రాంతాల్లో 40 శాతం కుళాయి గొట్టాలు మురుగు కాలువల్లో ఉన్నాయన్నారు. అత్యధిక ప్రాంతాల్లో 25 శాతం లీకేజీ సమస్య లున్నాయన్నారు. త్రాగు నీరు లేత ఆకుపచ్చ రంగులో చేరడం వలన అవస్థలున్నాయన్నా రు. ఇప్పటికే క్లాస్ ఏరియాల్లో మధ్య తరగతి నివసిస్తున్న ప్రాంతాల్లో బయటి మార్కెట్ నుండి సురక్షిత […]