WhatsApp Image 2024-02-20 at 8.21.04 AM Political

టంగ్‌ స్లిప్పైంది… మీరు తగ్గండి…!!!

సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధానికి, మాటల యుద్ధం దాటి నేడు వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారూపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య ఆగ్రహవేశాలు వెలగక్కుతున్నాయి. దీనిపల్లంగా ఒక […]

WhatsApp Image 2024-02-20 at 8.16.44 AM Political

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి…!!!

మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక సినిమా రోడ్డు లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మత్స్యకార వికాస విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షతన జరిగింది.

WhatsApp Image 2024-02-20 at 8.13.58 AM Political

బహిరంగ ఛర్చకు సిద్ధమా…!!!

కులవృత్తినే జీవనాధారంగా నమ్మి జీవనం సాగించే మత్స్యకారుల జాతిని అవహేళన చేస్తూ దోపిడీదారులంటూ మాట్లాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాకినాడ సిటీ టీడీపీ, మత్స్యకార నాయకులు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అన్ని చోట్ల నిలదీస్తామని, అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)ను వ్యక్తిగతంగా విమర్శించడం తగదంటూ వారు హితవుపలికారు.

WhatsApp Image 2024-02-19 at 4.06.28 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులపై ఈ.డి. విచారణ జరపాలి…

కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్.ఎఫ్.సి.ఎల్. లో పెద్ద కుంభకోణం జరుగుతుందని దీనిపై ఈ.డి. సమగ్ర విచారణ జరపాలని మధు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక పి.ఆర్. భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎన్.ఎఫ్.సి.ఎల్., కోరమండల్ పరిశ్రమల వద్ద ఉద్యోగులకు […]

WhatsApp Image 2024-02-19 at 1.51.58 PM Kakinada

వివేకా పార్కు జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించాలి…

కాకినాడ నగరంలో ఉన్న కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్ ల సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా కు పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన […]

WhatsApp Image 2024-02-17 at 4.21.02 PM Political

కాంగ్రెస్‌లో చేరికలు…

కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పలువురు చేరారు. వారికి ముఖ్య అతిథులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధానమంత్రిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల స్థాయిలో పర్యటన చేయడం జరుగుతుందని తెలిపారు.

WhatsApp Image 2024-02-17 at 8.54.18 PM Exclusive

రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి…

కాకినాడ జిల్లాలో రైతుల సమస్యలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.వి.ఎస్. ఘోరీ స్పందించారు. సామర్లకోట మండలం వి.కె. రాయపురం, మామిళ్లదొడ్డి ప్రాంతాల్లో సాగునీటి ఎడ్డది గల పంట పొలాలను ఆమె పరిశీలించారు. సాగునీరు అందక నష్టపోతున్నామాంటూ కౌలు రైతులు పురుగు మందు సీసాలతో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారులు ఇబ్బంది ఉన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు నమోదు చేసుకున్నారు. సమస్యలన్నీ […]

WhatsApp Image 2024-02-17 at 8.38.21 PM Political

కాకినాడలో విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశం…

కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశాన్ని సభాధ్యక్షులు కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి పండూరి జయకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్వబ్రాహ్మణ సాధికార రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వీరమల్ల వీరబాబు, కోనసీమ జిల్లా కన్వీనర్ టి జయేంద్ర ప్రసాద్, తదితరులు విచ్చేసారు. ఈ సందర్బంగా నరసింహ చారి మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-17 at 5.07.14 PM Culture

ప్రజలను అలరించిన వేణు గానం…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి లో జరుగుతున్న నవమ వార్షిక మాస దీక్ష సూర్యారాధన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు ప్రదర్శించిన కచేరి కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చారు. సౌర యాగంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీ సవితృ కళావేదికపై వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిలో […]

WhatsApp Image 2024-02-17 at 2.16.24 PM Viral

సామర్లకోట రిగేషన్ లాకు వద్ద రైతుల ధర్నా…

పంట పొలాలకు నీరు రాకపోడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రస్తుతం పంటకు నీరు రాకపోవడం వల్ల ఈ రోజు ఉదయం 10 గంటలకు సామర్లకోట మండలం వి.కే. రాయిపురం ఇరిగేషన్ లాకుల వద్ద నిరసన వ్యక్తం చేసారు. ప్రెస్ మీట్ లో ఉండూరు, సర్పవరం, వి.కె. రాయిపురం, గంగనాపల్లి, కొవ్వాడ, రామేశ్వరం, తదితర గ్రామాల రైతులు ధర్నా చేయుటకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. అనంతర రైతులందరూ వచ్చి రోడ్డుమీద ధర్నా నిర్వహించి చేతుల్లో మందు […]