WhatsApp Image 2024-02-22 at 1.35.42 PM Trending News

ప్రభుత్వానికి 27న మరో పరీక్ష..!!!

రాజ్యాంగం ప్రసాదించిన 19 ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి ఉద్యోగికి సమ్మె చేసే అధికారం కల్పించబడిందని, తమ సమస్యలపై గత 14 వ తారీకు నుండి వివిధ రూపాల్లో దసలవారీగా పోరాటం చేస్తున్న ఏ.పీ. ఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలపై ప్రభుత్వం మెట్టు దిగు రాకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏ.పీ. జేఏసీ రాష్ట్ర కార్యవర్గం పిలుపు తో ఏ.పీ. జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ […]

dwarampudi-shocking-comments Exclusive

కమ్యూనిటీహాల్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

రూ.1.35 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లాలో జగన్నాథపురం 22వ డివిజన కోరట్ల వారివీధిలో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సువిశాల ప్రాంగణంలో గ్రౌండ్, ఫస్ట్‌ప్లోర్ లతో అధునాతన సౌకర్యాలు, విశాల ప్రాంగణంలో ఈ కమ్యూనిటీహాలు నిర్మించామన్నారు. ఇప్పటికే సూర్యనారాయణపురం, గొల్లపేట లలో ఉన్న రెండు కమ్యూనిటీహాల్స్‌ తోపాటు దీనిని అదనంగా నిర్మించడం […]

WhatsApp Image 2024-02-21 at 6.41.57 PM Exclusive

సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు…

కాకినాడలోని కలెక్టరేట్ కోర్టు హలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశిన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి […]

WhatsApp Image 2024-02-21 at 8.09.55 PM Political

అరాచక పాలన అంతం జనసేన ద్వారానే సాధ్యం…

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అధికార వైకాపా ప్రభుత్వం చేస్తుందని దాని అంతం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ సిటీతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు, డ్రగ్స్, మద్యం, ఇసుక వంటి అరాచక మాఫియా రాజ్యం నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అనుచరులతో కలిసి భీమవరానికి 100 కార్లతో ర్యాలీగా తన స్వగృహం జగన్నాధపురం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో […]

WhatsApp Image 2024-02-21 at 2.14.27 PM Trending News

కాకినాడలో ఘనంగా మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి…

సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు, దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి సందర్బంగా  ఎం.ఎస్.ఎన్. చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్, ఈ.ఓ. లతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామాన్య కుటంబంలో జన్మించి రంగూన్ వెళ్లి […]

WhatsApp Image 2024-02-21 at 1.28.38 PM Political

కాకినాడలో ప్రజా పోరు యాత్ర ప్రారంభం…

రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ప్రజలను చైతన్య పరచటం, రానున్న ఎన్నికల్లో బీ.జే.పీ. కి ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం లక్ష్యాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రజా పోరు యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కాకినాడ నగరంలో కొనసాగుతుందని బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ప్రకటించారు. […]

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n Political

జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-21 at 8.44.23 AM Political

వారికి అధికారమధం ఎక్కువైంది…!!!

అధికార వైకాపా పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మదంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్ళ ఏడు నెలలు […]

WhatsApp Image 2024-02-21 at 8.39.52 AM Political

అష్టదిగ్భందనంతో… నవగర్జన…!!!

అవమానాలు…. అన్యాయాలు…. ఈసడింపులు…. ఛీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆపార్టీ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు కాట్ర నాగబాబు పేర్కోన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలతో కూడిన మ్యానీఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక […]

WhatsApp Image 2024-02-20 at 5.03.20 PM Exclusive

వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యునైటెడ్ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీ.ఐ.టీ.యు. ఆధ్వర్యంలో వైద్యారోగ్య ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు డి.ఏ. రత్న రాజు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సమిష్టిగా కలిసి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తుంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోగా జీతబడ్త్యాలలో చాలా వ్యత్యేసం ఉందని శ్రమకు తగ్గ జీతాలు లేవని అన్నారు. నీరజ మాట్లాడుతూ… అధికారుల వేధిపులు […]