WhatsApp Image 2024-02-24 at 10.50.08 AM Exclusive

గ్రామీణ కష్టజీవులకు భూ పంపిణీ చేయాలి…

శ్రమనే నమ్ముకుని కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి 200 రోజులు పని దినాలు కల్పించి 600 రూపాయలు వేతనం చెల్లించాలన్నారు. ఈ డిమాండ్లను అన్ని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆయన అన్నారు. శనివారం ఉదయం […]

WhatsApp Image 2024-02-24 at 9.38.35 AM Exclusive

ఐ.టి. రంగాల్లో కాకినాడ ప్రగతి సాధించేదెప్పుడు… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ జిల్లా కేంద్రం నుండి సైయంట్ సాప్ట్ వేర్ కంపెనీ విశాఖకు తరలిపోవడం ప్రగతికి తిరోగమనంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. 2007లో సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రాలోని 4టైర్-1 నగరాల్లో ఒకటిగా గుర్తించిన కాకినాడ సర్పవరం ఏ.పి.పి.ఐ.సి. ఇంక్యుబేషన్ సెంటర్లోకి 2013లో సాప్ట్ వేర్ సంస్థ వచ్చింది. కాని మౌలిక సదుపాయాలు కొరత, రోడ్లు, విద్యుత్ వంటి వసతులు లేక ప్రభుత్వ సహకారం అందక విసిగి […]

OIP (18) Political

టీ.డీ.పీ. నేతలతో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు భేటీ…

కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీ.డీ.పీ. నేతలతో టీ.డీ.పీ. పరిశీలకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ముమ్మరం చేయ్యాలని వారికి సూచించారు. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా సీనియర్లకు టికెట్లు ఉండవని అపోహ పడొద్దని టికెట్లు రానివారికి సముచిత స్థానం కల్పించేలా చంద్రబాబు న్యాయం చేస్తారని తెలిపారు. ఎవరికి వారు సీట్లు తమవే అని ప్రకటించుకున్న చెల్లె పరిస్థితి […]

WhatsApp Image 2024-02-23 at 3.11.29 PM Viral

జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని…

జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, ఎ.పి. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, ఐ.ఎన్.టి.యు. ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, తదితరులు మాట్లాడుతూ… ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా జర్నలిస్టుల పై దాడులు పెరిగాయని అన్నారు. ప్రజలుఎదుర్కొంటున్న సమస్యలను […]

WhatsApp Image 2024-02-23 at 1.27.46 PM Exclusive

హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు ఎవరూ మర్చిపోరు…

వైయస్సార్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హిందూ దేవత మూర్తుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులు హిందువులు ఎవరూ మర్చిపోరని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. 16 శతాబ్దంలో మొగలులు ముస్లిం పాలకుల కాలంలో హిందూ దేవాలయాల మీద దేవత మూర్తుల మీద జరిగిన దాడులు దోపిడిలతో ప్రస్తుత ప్రభుత్వం హయాంలో జరిగిన దాడులు దోపిడీలను పోల్చడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదని అన్నారు. కాకినాడలోప్రారంభమైన ప్రజా పోరు యాత్ర రథం పురుషోత్తం లాడ్జ్, లక్ష్మీ హాస్పిటల్, […]

WhatsApp Image 2024-02-23 at 8.39.03 AM Viral

కాకినాడ ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రారంభిచనున్న ప్రధాని…

కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు కాకినాడ ఎం.పీ. వంగా గీత వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 2020లో ప్రారంభించిన ఆసుపత్రి 2024 నాటికి పూర్తి చేయడం ఆనందకరమన్నారు. నిర్మాణ సమయంలో కరోన, భారీ వర్షాలు ఆటకం పరిచినా సకాలంలో పూర్తిచేసిన వైద్య విభాగ నిపుణులకు కృతజ్ఞతలు తెలిపారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-23 at 8.02.10 AM Exclusive

నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పంతం నానాజీ…

జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ అధ్వర్యంలో స్ధానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, దేశం తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కోలాహలం మధ్య ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీ, భాజాపా, జన సేన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమిష్టి సహకారంతో కృషి చేసి విజయం సాధించడం జరుగుతుందని తెలిపారు. తనపై […]

OIP (15) Political

జనసేనలోకి ఇద్దరు కీలక నేతలు చేరిక…!!

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్లో పార్టీ నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకినాడకు చెందిన మత్స్యకార నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ పార్టీలో చేరారు. […]

WhatsApp Image 2024-02-22 at 3.37.23 PM Exclusive

వైయస్సార్ ప్రభుత్వంలో రోడ్డును పడ్డ కార్మికులు… -బి.జె.పి.-

ఆంధ్ర రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నిర్మాణరంగం కుదిలైందని నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కాకినాడలో ప్రారంభమయిన ప్రజా పోరు యాత్ర రథం రెండవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా స్థానిక కొండయ్య పాలెం, శారదా దేవి గుడి, రేచర్ల పేట రైతు బజార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక శారదా దేవి గుడి వద్ద ఉన్న వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులను ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ […]

Fishing Viral

మత్స్యకారులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి……

ఓ.ఎన్.జి.సి. సంస్థ కాకినాడ సముద్రంలో చమురు వెళికితీత కార్యకలాపాల మూలంగా ఆ ప్రదేశానికి మూసివేసింది. దానితో వేట బోట్లు అటువైపుకు వెళ్లడానికి లేకపోవడంతో వేట లేక ఆకలి పస్తులతో ఏటిమొగ మత్స్యకారులు అలమటిస్తున్నారని ఏటిమొగ ఓ.ఎన్.జి.సి. బాధ్యత సంఘం అధ్యక్షుడు సంగాడి ఈశ్వరరావు తెలిపారు. వేటకు అనుమతించకపోవడం కారణంగా నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలకు ఓ.ఎన్.జి.సి. సంస్థ ద్వారా అందిస్తున్న నష్టపరిహారం అందజేసే విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏటిమొగ మత్స్యకారులను మోసం చేస్తున్నారని […]