WhatsApp Image 2024-02-29 at 9.59.48 PM Exclusive

తమ స్థలాన్ని తమకు అప్పగించండి… -ఆకుల నరేష్-

కాకినాడలోని మహాలక్ష్మి నగర్ ప్రాంత శివారులో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్టుకు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల 85 సెంట్లు భూమిని సర్వే చేసి తమకు అందించాలని స్థల హక్కుదారుడు ఆకుల నరేష్ వేడుకొన్నారు.15 ఏళ్ల నుండి ఈ స్థలం కాకినాడకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని […]

WhatsApp Image 2024-02-29 at 3.19.29 PM Exclusive

గంజాయి అక్రమ వాడకాలను అరికట్టాలి…

గంజాయి వాడకం వలన యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని గంజాయి బారిన పడకుండా యువజనుల సంక్షేమం కోసం తల్లిదండ్రులు అప్రమత్తత వహించాలని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. స్థానిక వివేక్ భవన్ లో పౌర సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… మద్యం మాదక ద్రవ్యాలు సేవించి మోటారు వాహనాలు నడపడం ఎంత నేరమో మద్యం సేవించి పొలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించి ఓటు హక్కు వినియోగించడం […]

R (2) Viral

కాకినాడలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పప్పులమిల్లు సెంటర్ సమీపంలో భార్యపైన అనుమానంతో తన భర్తే తనను కత్తిపీటతో మెడ నరికి అతి కిరాతకంగా చంపాడు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న వన్ టౌన్ స్టేషన్ పోలీసులు మృతురాలిని విచారణకై పంపించారు. ఈ ఘాతకానికి పాల్పడిన భర్తను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

WhatsApp Image 2024-02-28 at 10.35.45 AM Kakinada

షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సందర్భంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైకాపా నాయకులు జొన్నాడ చినబాబు తండ్రి జొన్నాడ సూర్య ప్రకాష జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున నూతన వస్త్రాల పంపిణీ చేసారు. ఈ సందర్బంగా […]

MLA-Dwarampudi-Chandrasekhar-Reddy Viral

మెట్టుదిగిన ద్వారంపూడి…!!!

మత్స్యకారులూ అన్యధా భావించకండి.. ఇవి గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి కి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎట్టకేలకు మర్మగర్భంగా పుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతికి అన్యధా భావించవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఈనెల 17వ తేదీన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపణలపై ఖండిస్తూ పొరపాటున నోరు జారి అన్న మాటపై మత్స్యకారులు ఎవరైనా మనస్థాపం చెందినట్లయితే వారు అన్యధా భావించవద్దు అంటూ పేర్కొన్నారు. […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi Exclusive

భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకై రౌండ్ టేబుల్ సమావేశం… -తాటిపాక మధు-

కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుంది. ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న ముఖ్యంగా కాకినాడ ప్రజలకు జీవనదిలాంటిది అన్ని పరిశ్రమలకు గ్యాస్ పంపిణీ […]

WhatsApp Image 2024-02-27 at 4.45.55 PM Trending News

కాకినాడలో చలో కలెక్టరేట్ కరపత్ర ఆవిష్కరణ…

కాకినాడలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఫిబ్రవరి 29వ తేదీన జరిగే మహాధర్న కరపత్రం ఆవిష్కరణ స్థానిక శారద దేవి గుడి వద్ద కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కరపత్రాల ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా ది కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తాటిపాక మధు, ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరై కరపత్రవిస్కరణ చేశారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ… భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ […]

WhatsApp Image 2024-02-27 at 3.04.19 PM Exclusive

30 బస్సుల్లో 2,600 మంది రాజ్ నాథ్ సింగ్ మీటింగ్ కి ప్రయాణం…

ఏలూరులో జరగనున్న ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల బూత్ సాయి కార్యకర్తల సమావేశానికి కాకినాడ జిల్లా నుంచి 2600 మంది కార్యకర్తలు 30 బస్సుల్లో ప్రయాణం అయ్యారని కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రాంకుమార్ చెప్పారు .అందులో కాకినాడ నుంచి ఐదు బస్సుల్లో రెండు వందల మంది కార్యకర్తలు స్థానిక అచ్చంపేట జంక్షన్ నుంచి ఈరోజు ఉదయం 11 గంటలకు బయలుదేరారని ఆయన చెప్పారు. పార్టీ ఆదేశాల మేరకు కేవలం బూత్ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు ,బిఎల్వోలు, […]

WhatsApp Image 2024-02-27 at 10.24.23 AM Trending News

భారత రాజ్యాంగమే దేశానికి దిశా నిర్దేశం…

భారత రాజ్యాంగమే నేడు భారత దేశానికి దిశ నిర్దేశం చేసే అమూల్యమైన వ్యవస్థ అని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సూర్య కళామందిర్ లో నిర్వహించిన భారత రాజ్యాంగమే దళితుల అజెండా బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ దళితులకు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు పై నిరంతర పోరాటం చేసి అన్యాయానికి గురైన బాధితులకు బాసటగా నిలవడం జరుగుతుందని ధైర్యం చెప్పారు. దళిత మైనార్టీల పై జరుగుతున్న […]

WhatsApp Image 2024-02-27 at 9.38.16 AM Exclusive

టంగ్‌ స్లిప్‌ అయ్యింది… సవరించుకున్నారు…!!!

మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన పొరపాటున జారవిడిచిన మాటను కాపీ కట్ పేస్టులు ద్వారా అతికించి మత్స్యకారుల ముందు దోషిగా నిలబెట్టాలి అనుకునే కుట్రదారుల కుతంత్రాలను కాకినాడ నగర మత్స్యకారులు గ్రహించి ఎమ్మెల్యే ద్వారంపూడి కి అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు పేర్కొన్నారు. స్థానిక వైకాపా సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎనలేని […]