WhatsApp Image 2024-03-03 at 10.07.05 PM Education / Career

కాకినాడలో ఘనంగా జె.వి.వి. సైన్స్ అవార్డ్స్ కార్యక్రమం…

విద్యార్థులు తమ‌జ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కాకినాడలో జె.ఎన్.టి.యు.కె. నందు ఘనంగా ఏర్పాడుచేసారు. ఈ కార్యక్రమం జిల్లా జె.వి.వి. అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్.ప్రసాద్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… మొట్టమొదటి శాస్త్రవేత్త పిల్లవాడు అని , బాల్యం నుండి పిల్లలలో ఉదయించే ఎన్నో ప్రశ్నలే వారిని శాస్త్రవేత్తలు గా మారుస్తాయన్న అబుల్ కలాం వ్యాఖ్యలను […]

OIP (32) Exclusive

చమురు సహజవాయువు దోపిడీని ఎదుర్కోవాలి… -పౌర సంక్షేమ సంఘం-

ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి నెలకు రు.11వేల ఆర్థిక సహాయంగా ఓ.ఎన్.జి.సి. పదివేల కోట్లు పంపిణీ చేసింది. అయితే తూర్పు తీరం నుండి ఈశాన్యం వైపుగా ఉప్పలంక, కాకినాడ, ఏటిమోగ, దుమ్ములపేట, శంతన పురి కాలనీ మొదలు తీరంలోని సూర్యారావు పేట ఉప్పాడ వరకు వేటపై ఆధారపడి జీవిస్తున్న 25వేల మంది పైబడిన మత్స్యకారుల […]

WhatsApp Image 2024-03-03 at 6.10.23 PM Viral

పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి… -సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-

కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ శాఖ మహాసభ ఈ బీసీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహాలు […]

WhatsApp Image 2024-03-03 at 6.05.29 PM Viral

నాణ్యమైన విద్యకు దూరం చేయబడుతున్నారు…!!!

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పిటిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో అన్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

1000026531 Exclusive

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేష ద్వారా సేవలు మరింత విస్తృతం…

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని ఆప్త ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా చదువులను బట్టి ఉపకార వేతనాలను స్కాలర్షిప్లను అందజేసి వారిని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కాపు కళ్యాణ మండపంలో ఆప్త ఆధ్వర్యంలో సుమారు 211 మంది విద్యార్థులకు ఆయా తరగతులు బట్టి ఉపకార వేతనాలను చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజీవ్ గాంధీ […]

WhatsApp Image 2024-03-02 at 6.30.41 PM Political

కాకినాడ లో టీ.డీ.పీ. విస్తృత స్థాయి సమావేశం…

వై.సీ.పీ. ప్రభుత్వ అవినీతి, అరాచకం, దోపిడీ, డ్రగ్స్, రౌడీ, గూండా, కబ్జా పాలనను అంతమొందించేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శంఖారావం సూపర్ సిక్స్, భవిష్యత్తు గ్యారెంటీ, తదితర అంశాలపై కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వ అరాచక పాలనకు […]

WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Exclusive

డి.ఎం.ఇ. కి వినతి పత్రం ఇచ్చిన శానిటేషన్ వర్కర్లు…

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 28వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డీ.ఎం.ఈ. నీ శానిటేషన్ వర్కర్ల, నాయకత్వం, సి.ఐ.టి.యు. నాయకత్వం కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సి.హెచ్. విజయ్ కుమార్, మాట్లాడుతూ… కృష్ణ కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్ కార్మికులకు న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన పి.ఎఫ్. ను కట్ చేసి యజమాని […]

WhatsApp Image 2024-03-02 at 4.41.18 PM Political

కాకినాడ రూరల్ సీటును శెట్టిబలిజలకే కేటాయించాలి…

కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సీటును రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన శెట్టిబలిజ సామాజిక వర్గీయులకే కేటాయించాలని శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు కాకినాడలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసం శెట్టి భీమరాజు, సేవా సంఘం ప్రధాన కార్యదర్శి […]

Hyderabad-Job-Mela-at-Nampally-on-Wednesday-2 Education / Career

బెస్ట్ కెరీర్స్ ఇండియా, కాకినాడ వారి ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా…

బెస్ట్ కెరీర్స్ ఇండియా, కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన 500 కు పైగా ఉద్యోగ అవకాశాలతో బెస్ట్ కెరీర్స్ ఇండియా ఆఫీస్, గాంధీనగర్ రైతు మార్కెట్ దగ్గర, నడురివారి వీధి, కాకినాడ నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తునారు. జాబ్ మేళాలో పాల్గొనే కంపనీలు: ఆక్సిస్ బ్యాంక్, ఒప్పో మొబైల్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కంపెనీలతో జాబ్ మేళా. పదోవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi (1) Exclusive

త్వరలో కాకినాడలో రాష్ట్ర సదస్సు…!!! -తాటిపాక మధు-

ఇటీవల కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. గ్యాస్ వెలికితీత పనులు చేపట్టడంతో ఎటిమోగ, తదితర గ్రామాల మత్యకారలకు నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మత్యకారులను ఆదుకోవాలని కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని డిమెండి చేయడం అభినందనీయం అన్నారు. ఈదే అంశం పై సీ.పీ.ఐ. రౌండ్ టేబుల్ సమావేశము […]