స్టేట్ బ్యాంక్ యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి….
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా నాయకుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ. బీ.జే.పీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని […]








