WhatsApp Image 2024-03-11 at 4.02.18 PM Viral

స్టేట్ బ్యాంక్ యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలి….

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవించాలని, ఎన్నికల బాండ్ల వివరాలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ సి.పి.ఎం. ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కాకినాడ మెయిన్ రోడ్ లో గల స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సి.పి.ఎం. జిల్లా నాయకుడు దువ్వ శేషబాబ్జీ మాట్లాడుతూ. బీ.జే.పీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని […]

మత్స్యకారులను మభ్యపెడుతున్న ఓ.ఎన్.జీ.సీ. …

కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జిసి సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారని ఇది మత్స్యకారులకు సంబంధించిన అన్ని ప్రశ్నలను మభ్య పెట్టేలా చర్యలు ఉన్నాయని నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా అఖిల పక్ష నాయకులు పప్పు దుర్గా రమేష్, ఆకుల ప్రవీణ్, మల్లాడి రాజు, తాటిపాక మధు, తదితరులు జిల్లా కలెక్టర్ తో పాటు ఓఎన్జిసి కి వినతి […]

WhatsApp Image 2024-03-11 at 4.51.11 PM Exclusive

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి…

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జనవరి 31 నుండి ఆందోళన చేపట్టిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ 35 రోజుల ఆందోళన అనంతరం సోమవారం ఉదయం నుండి ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె ప్రారంభించారు. సూపరింటెండెంట్ డా. విఠల్ జోక్యంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపారు. యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈఎస్ఐ వాటా కార్మికుల జీతాల నుండి కత్తిరింపులు ఆపాలని, ఆ సొమ్ము తిరిగి కార్మికుల ఖాతాలకు జమచేయాలని కార్మికులు కోరుతున్నారు. […]

OIP (9) Kakinada

పిఠాపురంలో గడపగడప కార్యక్రమం…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో యు. కత్తపల్లి లో గడపగడప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. వంగా గీత ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రంలో భాగంగా ఆమె ప్రతీ ఇంటిని సందర్శించారు. ఆమెను అందరూ సాదరంగా ఆహ్వానించారు. ప్రతీ ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం సంక్షేమ పథకాలతో కూడిన కర పత్రాలను పంపిణీ చేసారు. ఈ సందర్బంగా […]

WhatsApp Image 2024-03-10 at 1.55.14 PM Exclusive

టీ.డీ.ఆర్. బాండ్లు రద్దు చేయాల్సిందే… -బీ.జే.పీ.-

భారతీయ జనతా పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు టీ.డీ.ఆర్. బండ్ల కుంభకోణంపై విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టటం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, రాష్ట్ర మేధావిభాగం కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ, బీ.జే.పీ. రాష్ట్ర నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తదితరులు పేర్కొన్నారు. దుమ్ములపేటలో అధిక రేటుతో టీ.డీ.ఆర్. బాండ్లు విడుదల చేసి కొనుగోలు చేసిన భూమి కి సంబంధించిన ప్రకటనను రద్దు చేయాలని, తాకట్టులో ఉన్న ప్రభుత్వ భూములను […]

WhatsApp Image 2024-03-08 at 9.23.59 PM Viral

బీ.సీ. డిక్లరేషన్లు పట్ల నేతల హర్షం…

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రకటించిన బీ.సీ. డీక్లరేషన్ ఎంతో ఉపయోగంగా ఉందని బీ.సీ. సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీ.సీ. డిక్లరేషన్ పై కాకినాడలో పలువురు బీ.సీ. సంఘాల నాయకులు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ.డీ.పీ. నాయకుడు వాసoశెట్టి సుభాష్ మాట్లాడుతూ… వైయస్సార్సీపి ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఇచ్చి ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు. కానీ బీ.సీ. డిక్లరేషన్ లో తెలుగుదేశం-జనసేన పార్టీలు జైహో బీ.సీ. […]

pilliananthalakshmi-20-1513748876 Political

ఔను… వారిద్దరూ ….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడడమే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ తెలుగు దేశం ,జనసేన పార్టీల కలయిక లో ఏర్పడ్డ పొత్తును స్వాగతించి కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి ఫంతం నానాజీ కి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి తెలిపారు. గురువారం ఆయన నివాసంలో జనసేన పార్టీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ తో కలిసి ఏర్పాటు చేసిన […]

WhatsApp Image 2024-03-08 at 5.55.39 PM Viral

బోటు తగలబెట్టిన మత్స్య కారులు…!!!

కాకినాడ కే సెజ్‌ లో సముద్రంలోకి అరబిందో గ్రూప్ కు చెందిన కంపెనీ వ్యర్థ రసాయనాలు వదిలేందుకు పైప్ లైవ్ వేసింది. దీంతో మత్స్యసంపత కనుమరుగు అవుతోందని జాలరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు ఎన్నిసార్లు అధికారులకు విన్నమించుకున్నా ఎవరూ పట్టించుకోపోవడంతో మూడో రోజు నిరసనలో భాగంగా బోట్లు తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఈ ప్రదేశమంతా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

WhatsApp Image 2024-03-08 at 3.45.09 PM Viral

కేక్ మెమోరియల్ చర్చి నందు వైద్య శిభిరం…

కేక్ మెమోరియల్ చర్చి నందు కార్నవల్ అట్టహాసంగా చర్చ్ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని మాల్టోవా పిల్లల ప్రాథమిక విద్యకు సహకరించే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ కార్నివెల్ జరుపుతున్నారని రంగరాయ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ పి.వి. ప్రసన్నకుమార్ తెలిపారు. ఈ కార్నివిల్లో మెడికల్ స్టాల్ ని కూడా ఏర్పాటు చేసి ఈ మెడికల్ స్టాల్ లో వైద్య శిబిరం లో వైద్య సేవలు అందించారని అన్నారు. అంతేకాకుండా పరీక్షలు చేసి […]

WhatsApp Image 2024-03-07 at 5.33.59 PM Trending News

పరిశ్రమలలో ప్రమాదాలపై అవగాహాన సదస్సు…

వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వాటి నివారణకు చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల శాఖల యజమానులు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి. రాధాకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలో జిల్లాలో పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల సంస్థలు ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో పలుచోట్ల మాక్డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఎన్సీఏస్ స్టోరేజ్, […]