WhatsApp Image 2024-03-14 at 7.46.41 PM Political

కరపలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

కరప మండలంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పెనుగుదురు గ్రామం జనసేన నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. తుమ్మలపల్లి మాచర్రావు, మాజీ సర్పంచ్, టీ.డీ.పీ. సీనియర్ నాయకులు రెడ్డి పల్లి నారాయణ రావు గార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన-టీ.డీ.పీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఆయన్ని కరప మండల వాసులు సాదరంగా ఆహ్వానించారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి కార్యలయాన్ని ప్రావంభించారు. […]

WhatsApp Image 2024-03-14 at 7.16.34 PM Exclusive

ఆటోకార్మికులకు ప్రభుత్వ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలి…

ఆపదలోవున్నవారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటు తో తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెలల నుండి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీ శంకర్ కుటుంబానికి వివేకా అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25కేజీల బియ్యం ,నిత్యావసర కిరాణా సరుకులు అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఆటో కార్మిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు […]

WhatsApp Image 2024-03-13 at 7.06.04 PM Exclusive

భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలి…

ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ జి.జి.హెచ్. ప్రాంగణంలో సి.హెచ్. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన శానిటేషన్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం లో శేషబాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ నిర్వహించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అయితే […]

WhatsApp Image 2024-03-13 at 4.41.27 PM Viral

అక్రమ నిర్మాణాలు చేపట్టి దోచుకుంటున్న ద్వారంపూడి… -కొండబాబు-

గత తెలుగుదేశం ప్రభుత్వం హయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీసుకువచ్చిన కాకినాడ స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని చేపట్టారని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. నేడు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన అక్రమ సంపాదన కోసం సొంత జాగీర్లా ఎక్కడకక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి కాకినాడ నగరాన్ని లూటీ చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. బుధవారం స్థానిక మెయిన్ రోడ్డు మసీదు సెంటర్ మరియు సంత చెరువు సెంటర్ నందు ఎమ్మెల్యే […]

WhatsApp Image 2024-03-12 at 9.46.51 PM Kakinada

జీతాలు పెంపుదల ఇతర డిమాండ్స్ పై కుదిరిన ఒప్పందం…

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేసిన సోమవారం ఉదయం ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, కార్మికుల యూనియన్ ప్రతినిధులు, సి.ఐ.టి.యు. నాయకులతో పలుమార్లు చర్చలు జరిపిన అనంతరం ఒక అంగీకారానికి వచ్చారు. బుధవారం ఉదయం నుండి యధావిధిగా విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించారు. ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ కు చేతికి అందుతున్న జీతం రూ. […]

hqdefault (1) Trending News

నిరుద్యోగున సమస్యలపై బొత్స ఝాన్సీ లక్ష్మి కి వినతీ పత్రం…

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ ఓదార్పు యాత్ర అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి దృష్టికి అన్ని నిరుద్యోగ సమస్యలను వినతి పత్రం రూపంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అన్ని హాస్టల్ డైలీ వేజ్ గా ఉన్న సిబ్బందిని 28 […]

WhatsApp Image 2024-03-12 at 6.47.32 PM Exclusive

అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య బదిలీ బాధాకరం… -పౌరసంక్షేమ సంఘం-

అత్యుత్తమ అధికారి ప్రవీణ్ ఆదిత్య జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నెలన్నర రోజులు పూర్తి కాకుండానే పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ చేయడం అత్యంత దురదృష్టకరమని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. కాకినాడ నగర పాలక సంస్థలో కమీషనర్ గా పనిచేసిన అత్యుత్తమ అధికారి వావిరాల మహేష్ కుమార్ ను నెలల వ్యవధిలోనే బదిలీ చేసారన్నారు. అదే కార్పోరేషన్ లో వివిధ హోదాల్లో ఆరున్నర ఏళ్లుగా తిష్ట వేసిన అధికారులను కొనసాగిస్తున్నారని ఎన్నికల వేళలో […]

WhatsApp Image 2024-03-12 at 3.38.42 PM Culture

రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలి… -దూసర్లపూడి రమణ రాజు-

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రంజాన్ మాసం దాతృత్వంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రామకృష్ణారావు పేట ప్రాంతంలోని సీనియర్ సిటిజన్ మహమ్మద్ సులేమాన్ దంపతులకు బియ్యం, పంచదార, గోధుమ, జీడిపప్పు, సేమ్యా సామాగ్రితో స్వయంపాకం అందజేశారు. హిందు ముస్లిమ్ క్రైస్తవ జైన్ మతం ఏదైనా భారతీయ తత్వంతో సమసమాజ దేశ ప్రగతి కోసం పండుగ రోజులను భారతమాతకు దక్కే అంకిత […]

051f86f6-2157-4a80-8952-47c3d815107d Exclusive

జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ తో అఖిలపక్షం నేతలు…

కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద రాజ్యాంగ హక్కుగా ప్రజలు తమ అవస్థలు తెలుపుకునే నిరసన హక్కు కొనసాగించాలని అఖిల పక్షం నేతలు జిల్లా ఎస్.పి. ఎస్. సతీష్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం మాట్లాడుతూ… రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న ధర్నాచౌక్ మార్చాలని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు అఖిల పక్షం డిమాండ్ గా జనవరి 26న నిరాహార దీక్ష చేపట్టారని అన్నారు. ఆ తరుణంలో ప్రకటించిన హామీ ప్రకారం […]

WhatsApp Image 2024-03-11 at 8.08.02 PM Kakinada

మత్స్యకార సమస్యలపై జిల్లా కలెక్టర్ తో సమావేశం… -ఆమ్ ఆద్ మీ పార్టీ-

కాకినాడ ఆమ్ ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ మత్స్యకార సమస్యలపై, కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీత పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఓఎన్జిసి జనరల్ మేనేజర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ హెడ్, పోర్ట్ డిపార్ట్మెంట్ వారితో వివిధ రాజకీయ పక్షాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేజీ బేసిన్ కాకినాడ సముద్ర తీరంలో జనవరి 6, 7 వ తేదీల్లో ఓఎన్జిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సహజ గ్యాస్ నిక్షేపాలు గూర్చి […]