WhatsApp Image 2024-03-22 at 7.57.04 AM Kakinada

కాకినాడ జనసేన పార్టీ లోకి పలువురు చేరిక…

కాకినడ రూరల్ మండలంలో వై.సీ.పీ. పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూరంగి గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ కార్యకర్తలు, నాయకులు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మల్యే అభర్థి పంతం నానాజీ వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని, ఉమ్మడి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, […]

WhatsApp Image 2024-03-21 at 5.22.03 PM Kakinada

పి.ఎఫ్. బకాయిలు వెంటనే చెల్లించాలి… -జీ.జీ.హెచ్. మెస్స్ వర్కర్లు-

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు భోజనం తయారుచేసి వడ్డించే మెస్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం వై. శంకర్ అధ్యక్షతన జి.జి.హెచ్. లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జి.జి.హెచ్. లో మెస్ వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ 12 నెలల నుంచి కట్టవలసిన పి.ఎఫ్. సొమ్మును కట్టకుండా ఎగ్గొట్టాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై వెంటనే అధికారులు కలగ చేసుకోవాలని […]

WhatsApp Image 2024-03-21 at 1.52.58 PM Kakinada

అడిషనల్ ఎస్.పి. కి అభినందనలు తెలిపిన పౌరసంఘం…

క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవాపతకం అందుకుంటున్న కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. ఎం.జె.వి. భాస్కరరావు కి పౌరసంక్షేమ సంఘం అభినందనలు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా అవార్డు అందుకుంటున్న అతి కొద్ది మంది అధికారుల్లో కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. వుండడం పట్ల పౌర సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు హర్ష వ్యక్తం చేశారు. నగర పౌరుల తరపున పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సీనియర్ […]

WhatsApp Image 2024-03-20 at 10.01.35 AM Kakinada

మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తా… -పవన్ కళ్యాన్-

పిఠాపురం గెలుపుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి… విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తానని హామీ ఇచ్చారు. ఒక ఎమ్మెల్యే తలుచుకుంటే ఎంత అభివృద్ధి చేయగలడో చేసి చూపిస్తానని వెల్లడించారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచి దేశం మొత్తం మనవైపు చూసేలా చేద్దామన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి […]

WhatsApp Image 2024-03-20 at 9.26.02 AM Political

పిఠాపురం నుంచి వై.సీ.పీ. లోకి పలువురు చేరిక…

పిఠాపురం వైఎస్సార్సీపీ పార్టీలోకి పిఠాపురం నియోజక వర్గం నుంచి పలువురు చేరారు. పిఠాపురం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సంఘ నాయకుడు వేణుం నారాయణరావు ఆధ్వర్యంలో పలువురు వర్తకులకు మాజీ ఎం.పీ. వంగా గీత పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… అత్యధిక మెజార్టీతో మళ్లీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవలసిన భాద్యత మన పైన ఉందని అన్నారు.

OIP (29) Kakinada

కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పీ. కి ఉత్తమ సేవా పతకం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా అడిషనల్ పరిపాలన ఎస్.పీ. గా పనిచేస్తున్న ఎం.జే.వీ. భాస్కర రావుకి ఉత్తమ సేవా పతకాన్ని ప్రకటించినట్లు వెళ్లడించింది. అందుకు సంబందించిన ఉత్తర్వులు మంగలవారం వెలువడగా, గౌరవ కాకినాడ జిల్లా ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్ అదనపు ఎస్.పీ. ఎం.జే.వీ. భాస్కరరావు ను అభినందించారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం పరిపాలన అధికారి ఎం. శివరామరాజు, మినిస్ట్రీయల్ సిబ్బంది వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డిఎస్పీలు, సి.ఐ. లు, సిబ్బంది, ఆయనకు […]

OIP (28) Kakinada

మత్స్యకారులను మభ్యపెడుతన్న ద్వారంపూడి… -కొండబాబు-

ఓ.ఎన్.జీ.సి. సంస్థ కాకినాడ సముద్ర ప్రాంతంలో నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేను సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వై.సీ.పీ. పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నాలు ద్వారంపూడి చేస్తున్నారన్నారు. ఏటిమొగ, దుమ్ములపేట, పర్లవపేట ప్రాంత బోటు ఓనర్స్ కు సమాచారం అందించకుండా కేవలం అధికార పార్టీ నాయకులతో జిల్లా అధికారులు నిర్వహించిన […]

WhatsApp Image 2024-03-18 at 4.28.44 PM Exclusive

కాకినాడ సుందరయ్య భవన్ లో లౌకిక రాజ్యాంగ సమావేశం…

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రజలందరూ ఏకం అవ్వాలని దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తూ వాటిని నిర్వీర్యం చేస్తుందని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు అన్నారు. మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని అందులో భాగంగానే ప్రజలు తిరస్కరించిన సి.ఎ.ఎ. ను మరలా తీసుకువచ్చిందని విమర్శించారు. కాకినాడ సుందరయ్య భవన్లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కాకినాడ జిల్లా సమావేశం కన్వీనర్ అయితా బత్తుల రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ […]

b335f21d-0353-4de2-9252-9cda2c96a3e4 Crime

సోమర్లకోటలో పి.డి.ఎస్‌. బియ్యం వాహనం పట్టువేత…

కాకినాడ జిల్లాలోని సోమర్లకోట పట్టణ సమీపములో అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంలో పి.డి.ఎస్‌. బియ్యంతో వెళ్ళుతుందన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో సదరు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా ఆ వాహనంలో 91 ప్లాస్టిక్ బస్తాలలో సుమారు 4357 కేజీల పి.డి.ఎస్‌ బియ్యాన్ని గుర్తించడం జరిగిందన్నారు. పి.డి.ఎస్‌. బియ్యంను తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం మండలములోని మెదర బస్తి గ్రామానికి చెందిన వాహన యజమాని ఎ. పవన్, […]

WhatsApp Image 2024-03-14 at 7.56.29 PM Kakinada

బాదిత మహిళలకు పరిష్కార వేదిక…

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటన, గృహహింస తదితర విషయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు, చట్టపరమైన సేవలతో బాటు న్యాయ సంబంధిత విషయాల్లో బాధితులకు అండగా ఉండేందుకుగాను సౌకర్యంతమైన భవనాన్ని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు. ఈ నూతన భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో […]