నెహ్రూ విగ్రహాన్ని టీ.టీ.డీ. సెంటర్ లో ప్రతిష్టించాలి…
స్వాతంత్ర్య సమరయోధులు 1964 లో నెలకొల్పిన భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విగ్రహాన్ని వారి స్మారక చిహ్నంగా బాలాజీ చెరువు సెంటర్ లో ప్రతిష్ట చేయాల్సిన బాధ్యత పౌర సమాజం పై వుందని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజుపేర్కొన్నారు. నెహ్రూ134వ జయంతి సందర్భంగా బాలాజీ చెరువు (టీ.టీ.డీ.) సెంటర్ లో నెహ్రూ స్మారకఫ్లెక్సీ కి పూలదండలతో పుష్పాంజలి ఘటించారు. నెహ్రూ మరణానంతరం అప్పటి స్వాతంత్ర్య సమర యోధులు 1964లో నవంబర్ 14న బస్ట్ సైజు […]









