WhatsApp Image 2023-12-22 at 6.50.51 PM Kakinada

ఐక్యవేదిక మద్దతు అంగన్వాడీలకు ఉంటుంది…

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెకు ఐక్యవేదిక పూర్తి మద్దతునిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ ప్రకటించారు. ఆయన కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు ధర్నా చేస్తున్న శిబిరానికి వెళ్లి మద్దతును తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అంగన్వాడీలు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి న్యాయమయి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని అన్నారు.వైకాపాకు చెందిన జగన్ ప్రభుత్వం కేవలం వారి సామాజికవర్గ చేతుల్లో మాత్రమేవుందని ఇతర వర్గాల వారిని పట్టించుకోవడం […]

WhatsApp Image 2023-12-22 at 4.31.11 PM Kakinada

మానవహారం నిర్వహించి ఉద్యోగులు నిరసన…

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహించిన సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరసన కాకినాడలో 3వ రోజుకి చేరుకుంది. ఇందులో భాగంగా ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. జగన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ రెగ్యులర్ చేస్తానని ఇచ్చిన హామీను వెంటనే అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, 4 నెలల పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని, పీ.ఎఫ్., ఈ.ఎస్.ఐ అమలుచేయాలని నినాదాలు చేశారు. సమ్మెను […]

వైద్యులా మజాకా… వంకర తీసేస్తారు…

ఈనెల 21 గురువారం కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్థోపెడిక్ ఓపి విభాగంలో పూర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో క్లబ్ ఫుట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని దానిని కాకినాడ సిటీ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ జి.జి.హెచ్. సూపర్ ఇండియన్డెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పుట్టుకతోనే వంకర పాదాల మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్నారులకు ఈ స్క్రీనింగ్ టెస్టులు ఎంతో […]

WhatsApp Image 2023-12-18 at 6.45.52 PM Trending News

ఆత్మీయ కాపు సమారాధనను విజయవంతచేయాలి… -వాసిరెడ్డి ఏసుదాసు-

కాకినాడ రూరల్ ఎన్.ఎఫ్.సి.ఎల్. రోడ్డు భవాని నగర్ లో ఉన్న కాపు కళ్యాణ మండపం ఆవరణలో కాపు ఆత్మీయ సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ ఉదయం ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి ఏసుదాసు వెల్లడించారు. స్థానిక సంఘ అధ్యక్షులు వాసిరెడ్డి దాసు స్వగృహంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు,  ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వాసిరెడ్డి మాట్లాడుతూ… […]

9 మందికి కారుణ్య నియామక పత్రాలు అందవేత… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కారుణ్య నియామకాల కింద 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ‌ఉద్యోగుల కుటుంబ సభ్యులకు స్పందన కార్యక్రమంలో కారుణ్య నియామక పత్రాలు ఆమె అందజేశారు. వీరిలో ఒకరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోని బాధిత కుటుంబ సభ్యునికి ఉద్యోగ నియామక పత్రం అందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురికి జూనియర్ సహాయకులుగా, నాలుగురికి ఆఫీస్ […]

WhatsApp Image 2023-12-18 at 4.00.14 PM Kakinada

కాకినాడ లో స్పందన కార్యక్రమంలో 273 అర్జీలు స్వీకరణ…

కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమాన్ని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డా. కృతికాశుక్లా, జే.సీ. ఎస్. ఇలక్కియ, ఇన్చార్జి డీ.ఆర్‌.వో., డీ.ఆర్.డీ.ఏ. ప్రాజెక్ట్ డైరెక్టర్ కే. శ్రీరమణి, తదితరులతో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్బంగా కృతికాశుక్లా మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌జ‌ల సంక్షేమం కోసం అమ‌లుచేస్తున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, రెవెన్యూ, పౌర సర‌ఫ‌రాల సేవ‌లు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద […]

IMG-20231212-WA0023 Political

జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధి సాధ్యం…

 జనసేన తోనే దివ్యాంగులు అభివృద్ధికి సాధ్యం.. కాకినాడలోని సిద్ధార్థ నగర్లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి శశిధర్ విలేకరులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ ద్వారానే దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జనసేన పార్టీ కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. అలాగే దివ్యాంగుల అభివృద్ధికి అడ్డుగా ఉన్న నిబంధనలను ఎత్తివేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ… కాకినాడ నగరంలో ఉన్న ఏటిమొగ ప్రాంతంలో సుమారు 200 […]

ch Exclusive

కార్తీక సమారాధనలో కమిషనర్ నరసింహారావు…

అచ్చంపేట సెంటర్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న తోటలో బీ.సీ. ఎంప్లాయిస్ సమాఖ్య కాకినాడ జిల్లా శాఖ ఏర్పాటు కార్తిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీ.సీ. మున్సిపల్ కమిషనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… నిరంతరం విధులు నిర్వహించే ఉద్యోగులు ఒత్తిడి నుండి బయటపడేందుకు కార్తీక సమారాధన వంటి సామాజిక కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని […]

IMG-20231209-WA0039 Exclusive

జర్నలిస్ట్లకు ప్రత్యేక  వైద్య శిబిరాలు…             – డాక్టర్ పితాని అన్నవరం  – 

 సమాజంలో తలెత్తే సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి విశేష కృషి చేస్తున్న పాత్రికేయులకు ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ పితాని అన్నవరం తెలిపారు. పాత్రికేయులకు అవసరమైన వైద్య పరీక్షలతో పాటు మందులను అందించి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు తాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని విలేకరులకు చెప్పారు. ఇటీవల కాలంలో యువ పాత్రికేయుడు రెడ్డి నాయుడు బాబు ఆకస్మిక మరణం తనను ఎంతగానో కలచి వేసిందన్నారు. నాయుడుతో తనకు ఎనలేని ఆత్మీయ అనుబంధం ఉందని […]

WhatsApp Image 2023-12-08 at 7.14.12 PM Culture

క్విజ్ పోటీల్లో జిల్లా కలెక్టర్ డా. కృతికా…

ధీరూభాయి అంబానీ జయంతి సందర్బంగా కాకినాడ లో అంబేత్కర్ భవన్ ఆడిటోరియంలో కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి జిల్లా కలెక్టర్ డా. కృతికా ముఖ్య అతిథిగా విచ్చేసారు. అంబానీ జయంతి పురస్కరించిన అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆడిటోరియంలో పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న సుమారు 600 మంది విద్యార్థిని విద్యార్థులు […]