WhatsApp Image 2023-12-02 at 4.49.07 PM Exclusive

మెస్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలి…

మెస్స్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రెండవ రోజు ఆందోళనలో భాగంగా కాకినాడ జీ.జీ.హెచ్. తల్లి బిడ్డ విగ్రహం సమీపంలో ఉన్న గేటు వద్ద కార్మికులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమాంలో సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, మెస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు వై. శంకర్, ఏ. ఏడుకొండలు మాట్లాడుతూ… గత 30 సంవత్సరాల కాలం నుంచి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు రోగులకు వేడి వేడి ఆహార అందించడంలో మెస్ కార్మికులు […]

WhatsApp Image 2023-11-02 at 10.00.15 PM (1) Trending News

కాకినాడ ఆసుపత్రిలో ఎమ్మారై ప్రారంభం …

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.11.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఎమ్మారై యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్ ను జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ప్రారంభించగా, ఎం.పీ. వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ… ప్రభుత్వం వైద్యమును పేదలకు కార్పొరేట్ స్థాయిలో అందించాలనే ఉద్దేశంతో ఈ ఎమ్మారై యూనిట్ ఏర్పాటు చేసిందన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పేదలకు మెరుగైన […]