WhatsApp Image 2024-01-25 at 5.37.32 PM Viral

తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ […]

bike Viral

జగ్గంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం… -ఇద్దరు మృతి-

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా జగ్గంపేట కొత్తూరులో రెండు బైకులు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటణా స్థలానికి వెళ్లి భాదితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు రాజపూడికి చెందిన కోన సత్తిబాబు, రాయవరం మండలం అత్తమూరుకు చెందిన కర్రి రాజకుమర్ రెడ్డి గా గుర్తించారు. ఈ ఘటణ పై కేసు నమోదు చేసి విచారన చేపట్టారని […]

WhatsApp Image 2023-12-22 at 4.31.42 PM Trending News

వారినుంచి అదనపు సొమ్ము వసులు చేస్తే కఠిన చర్యలు తప్పవు…

ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ కనెక్షన్, సిలిండర్ల డెలివరీలో లబ్ధిదారుల నుంచి అదనపు సొమ్ము వసులు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో కలెక్టరేట్ జే.సీ. ఇలక్కియ పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద నిరుపేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ తో పాటు సిలిండర్, స్టవ్, రెగ్యులేటర్ అందిస్తుందన్నారు. కాకినాడ జిల్లాలో పీ.ఎం.యు.వై. కింద […]

WhatsApp Image 2023-12-18 at 3.23.35 PM Viral

ప్రమాదంగా మారిన సామర్లకోట మేజర్ డ్రైన్ కల్వర్ట్…

సామర్లకోట పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్ సమీపంలో రథం షెడ్డు వద్దగల మేజర్ డ్రైన్ కల్వర్టు ప్రమాధ భరితంగా మారింది. కల్వర్ట్ కు రెండు వైపులా ఉన్న స్లాబ్ ను మున్సిపల్ అధికారులు ముక్కలుగా పగులగొట్టి వదిలేశారు. ఇది జరిగి మూడు రోజులు గడిచినా… అలాగే వదిలిపెట్టడంతో ఆ ప్రాంతంలో భారిగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహన దారులు ఆ మార్గంగుండా వెళుతూ శిధిల కల్వర్టు వద్ద అదుపు తప్పి పడిపోతున్నారు. […]

OIP (9) National

అర్హులైన వారికి సంక్షేమ పథకాలు… -చిలుకూరి రామ్ కుమార్-

కాకినాడ జిల్లా లో కరప మండలం గొరిపూడి గ్రామంలో వికసిత్ భారత్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్యఅతిథిగా దాచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే దేశ సంక్షేమంగా భావిస్తూ గొప్ప సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వికాసిత్ భారత్ అనే కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు […]

WhatsApp Image 2023-12-06 at 7.55.13 AM Exclusive

బాదితులను ప్రభుత్వమే ఆదుకోవాలి… -యనమల కృష్ణుడు-

టీ.డీ.పీ. ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన యనమల కృష్ణుడు మిచౌంగ్ ప్రభావానికి గురయిన తొండంగి మండలం చోడిపల్లి పేట మత్స్యకారులను, కోదాడ ఏవి నడరం రైతులను అధికారులతో వెళ్లి పరామర్శించారు. మిచౌంగ్ తీవ్ర తూఫాన్ కారణంగా రాష్ట్రమంతా అల్లకల్లోలం అయ్యిందన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మిచౌంగ్ తూఫాన్ కారణంగా ఒకవైపు పంట పొల్లల్లోకి నీరు చేరడంతో పంట నాశనమయ్యిందని, మరో వైపు వేటకు వెళ్లకపోవడంతో మత్స్యకారులు ఆర్ధికంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని […]

maxresdefault (1) Crime

20 లీటర్ల నాటు సారా స్వాధీనం…

నిఘా వర్గాల సమాచారంతో ఎస్.ఈ.బీ. అధికారులు కాకినాడ జల్లాలో గల ఏలేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 20 లీటర్ల పాటు సారాను స్వాధీనం చేసున్నట్లు ప్రత్తిపాడు సీ.ఐ. పీ. అశోక్ తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులను అరిస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.v

WhatsApp Image 2023-11-30 at 1.56.05 PM Political

మొక్కుబడిగా జరిగిన కౌన్సిల్ సమావేశం…

సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో 17 అంశాల అజెండా కేవలం 20 నిమిషాల్లోపే ముగించడంతో కౌన్సిల్ సమావేశంను మొక్కుబడిగా ముగించారు. సామర్లకోట మున్సిపాలిటీ లో కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ గంగిరెడ్డి, అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. తొలుత వైసీసీ కౌన్సిలర్ పెండ్యాల నాగలక్ష్మి జీరో అవర్ ఇవ్వాలని చైర్ పర్సను కోరారు. ఏమయిన సమస్యలుంటే సమావేశం అనంతరం తన చాంబర్ లో మాట్లాడుకుందామని చైర్ పర్సన్ చెప్పారు. కాగా అజెండాలో మొదటి అంశమయిన సీఎం […]

Screenshot_20231127_161826 Culture

కాకినాడ భోగిగణపతి పీఠంలో ఘనంగా జరిగినసైకత శివలింగార్చన…

శోభకృత్ కార్తీకమాస ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని కాకినాడ భోగిగణపతి పీఠంలో సైకతశివ లింగానికి సహస్రనామ పారాయణతోప్రత్యేకపూజాధికాలు చేశారు. ముందుగా 808వ గణపతిజప యజ్ఞంలో పంచామృతాభిషేకం జరిగింది. పీఠంలో స్వయంభువుకి కవచ థారణ, తిరుమల శ్రీవారి పాదుకల ప్రతిష్ట సందర్భంగా శివకేశవ ఆరాధనతో చేపట్టిన 8 వారాల అన్నసమారాధనను రెండవ సోమవారం నిర్వహించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… కార్తీక మాసంలో శివకేశవ ఆరాధన జరగడం లోక కల్యాణకారకమన్నారు. […]

IMG-20231123-WA0022 News Crime

మైనర్‌బాలిక వివాహానికి ఏర్పాట్లు పూర్తి…

# అడ్డుకున్న ఐసిడిఎస్ సిబ్బంది సామర్లకోట పట్టణంలో మైనర్ బాలిక వివాహ తంతును ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక తోటవారి వీధికి చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికకు పెద్దాపురం పట్టణానికి చెందిన ఆమె మేనమామతో వివాహం చేసేందుకు బాలిక తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం ఉదయం రహస్యంగా బాలికకు నిశ్చితార్థం చేసేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఇంతలో ఆ విషయం అంగన్వాడీ సూపర్ వైజర్ ఉమా మహేశ్వరికి చేరింది. కాకినాడ చైల్డ్ వెల్ఫేర్ […]