maxresdefault (9) Sport

పిఠాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం…!!!

కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజావారి కోటలో మెగా వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను వర్మ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎం.ఎల్.ఏ. వర్మ చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురంలో ప్రారంభించిన టోర్నమెంట్ పోటీల్లో 45 టీములు పాల్గొంటాయన్నారు. వాలీబాల్ ఆటగాళ్లకి పుట్టినిళ్లు పిఠాపురమన్నారు.

WhatsApp Image 2024-02-08 at 3.59.48 PM Crime

5,450 కేజీల పి.డి.ఎస్‌ బియ్యం సీజ్…???

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్‌ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, […]

dead_body_hospital_1562068579_725x725_5f0d9c503ef82 Viral

ప్రత్తిపాడు లో కలకలం రేపిన మృతదేహం…

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గుర్తుతెలియని ఒక మృతదేహం కలకలం రేపింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రమంలో బావిలో ఉన్న మృతదేహం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. మృత దేహాన్ని అదిచూసి అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దానితో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీసి ధర్యప్తుకు పంపించినట్లు ఎస్.ఐ పవన్ కుమార్ వెళ్లడించారు. జరిగిన ఘటన పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-02-08 at 12.50.03 PM Viral

కాకినాడ జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ…!!!

ఈ మద్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. వారికోసం ప్రభుత్వం మొబైల్ ట్రాకింగ్ సిస్టంను ప్రవేశపెట్టింది. దీనితో దొంగతనానికి గురయిన ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఆయా ప్రాంతలలో ఇప్పటి వరకూ చోరికి గురయిన 1350సెల్ ఫోన్ లను కాకినాడ పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం భాదితులకు అందచేసినట్లు జిల్లా ఎస్.పీ. సతీష్ కుమార్ తెలిపారు. ఈ […]

WhatsApp Image 2024-02-05 at 4.28.00 PM Exclusive

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసిన మహిళలు…

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో కాపవరం గ్రమానికి చెందిన 100 మహిళలు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేవలం ఇళ్ల పట్టాలు మాత్రమే ఇచ్చారని ఇప్పటి వరకు ఇళ్ల స్తళల్లు చూపించలేదని సోమవారం కాకినాడలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అధికారులకు ఎన్ని సార్లు విన్నమించుకున్నా పట్టించుకోలేదన్నారు. వెంటనే ఇళ్ల స్థలాలను చూపించి కట్టుకోవడానికి అనుమతులివ్వాలని డిమెండ్ చేసారు.

WhatsApp Image 2024-01-29 at 7.24.36 PM Trending News

జగ్గయ్య చేరువుపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు… -కేశవరపు అప్పలరాజు-

పిఠాపురం మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 257 జగ్గయ్య చెరువు ఇళ్ళ స్థలాల కోసం గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తాజాగా పారిశుధ్య కార్మికుల కోరుకుంటున్న జగ్గయ్య చేరువును ఆక్రమించేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. దానిపై కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అడ్డుకొని పారిశుధ్య కార్మికులకు నీడ కల్పించాలనీ కోరుతూ… వ్యవసాయ కూలీ సంఘం […]

WhatsApp Image 2024-01-29 at 4.53.06 PM Viral

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా…!!!

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించే పెన్షన్, రాయితీల చెల్లింపుల్లో ఎదురవుతున్న జాప్యం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను ఉద్దేశించి ఏ.పి. ఎన్జీఓ మాజీ నాయకులు ఆచంట రామారాయడు మాట్లాడుతూ… గత 5 సంవత్సరాల నుండి పెండిగ్ లో ఉన్న పి.ఆర్.సి పరిష్కారం చేయాలని కోరారు. హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని […]

WhatsApp Image 2024-01-29 at 12.59.44 PM Viral

పెద్దాపురంలో క్షుద్రపూజల కలకలం…

కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. దానితో పెద్దాపూరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తెల్సుకున్న అధికారులు గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు […]

WhatsApp Image 2024-01-27 at 9.03.38 PM Trending News

సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమం…

తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమాజిక వర్గం సమక్షములో మాజీ ఎం.పీ., చిత్ర రంగ సీనియర్ కథానాయిక జమన ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, మాధవపట్నం చేరువులో ఉన్న జమున నగర్ లో సంఘ అధ్యక్షులు తోట సత్తిబాబు అధ్వర్యంలో జమున కి నివాళ్ళు అర్పించారు. ఈ సందర్బంగా తోలుబొమ్మలాట కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ… జమున తోలుబొమ్మలాట కళాకారు కుటుంబాలకు 176 ఇండ్లపట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పటు చేయడం జరిగిందని […]

WhatsApp Image 2024-01-27 at 12.56.28 PM Trending News

మంత్రి దాడిశెట్టి ప్రారంభించిన నూతన కమ్యూనిటీ హాల్…

కాకినాడ జల్లా తుని పట్టణంలో స్థానిక కొండవారిపే Coorg టలో మూడు నాలుగు వార్డుల్లో 12 లక్షల రూపాయలతో నూతన నిర్మించిన ఆది ఆంధ్ర కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. దాని ప్రారంభించడానికి మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ప్రజలు పూలమాలతో ఆయన్ని ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహా లకు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. తరువాత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ […]