WhatsApp Image 2024-02-16 at 4.38.30 PM Viral

పెద్దాపురం మండలంలో విషాదం…

కాకినాడ జిల్లా పెద్దపురం మడలంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం ఆర్.డీ.వో. కార్యాలయం పక్కన నిర్మాణంలో ఉన్న భవనం పై నుండి జారి చేదులూరి నాగు అనే భవన నిర్మాణ కార్మికుడు క్రిందకి పడిపోయాడు. దానితో అతనికి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుకున్న అధికారులు ఘటనా స్థాలానికి చేరుకుని భాదితుడిని ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని ఎస్.ఐ. వి. సురేష్ తెలిపారు.

WhatsApp Image 2024-02-16 at 12.12.05 PM Political

ప్రచార రథానికి ప్రత్యేక పూజలు…

జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్ తో కూడిన ప్రచార రథాన్ని సన్నద్దం చేసారు. రథసప్తమి సందర్బంగా ఆయన ఇర్రిపాక వద్ద ఉన్న శివాలయంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు విమూక్తి కలిగించేందుకు ఈ ప్రచార రథాన్ని […]

WhatsApp Image 2024-02-15 at 5.27.56 PM Political

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను పరిశీలించిన కలెక్టర్ కృత్తికా శుక్ల…

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. గురువారం రోడ్లు భవనాల శాఖ రెవెన్యూ అధికారుల సమన్వయంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను భద్రపరిచే ఇనుప గెడంచీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరిగే పోలింగ్ ప్రక్రియ లో జిల్లాలో ఉన్న […]

WhatsApp Image 2024-02-15 at 1.36.28 PM Viral

గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె కై సిద్ధం కండి…

బీ.జే.పీ. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రైతు కార్మిక ప్రజా అనుకూల విధానాలకే పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చాయి. ఈ పిలుపును కాకినాడ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు ఏ.ఐ.టీ.యు.సీ., బీ.కే.ఎం.యు., ఏ.ఐ.కే.ఎస్. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏ.ఐ.టీ.యూ.సీ. సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన సమ్మె వాల్ పోస్టర్ ను సామర్లకోటలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు వద్ద […]

WhatsApp Image 2024-02-15 at 2.05.55 PM Viral

నిర్మాణ కార్మికుల బ్రతుకులకు భరోసా కరువైంది…

సామర్లకోట తాపీ పనివారాల సంఘం అధ్యక్షులు దూదింపూడి రాజు ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఏ.పీ. బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ, తదితరులు కలిసి సామర్లకోటలో ఉంటున్న రాజు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ముందుగా దూదింపుడి రాజు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, జోహార్ కామ్రేడ్ దుదింపూడి రాజు, జోహార్ అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-13 at 4.23.18 PM Viral

స్థలాలు చూపించేవరకు రిజిస్ట్రేషన్లు ఆపండి…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురంలో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకుండా సచివాలయం అధికారులు రిజిస్ట్రేషన్లు మొదలెట్టారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకుగాను పట్టాల రిజిస్ట్రేషన్ లను నిరసిస్తూ లబ్ధిదారులు వీ.కే. రాయపురం వద్ద ఉన్న కాకినాడ ప్రధాన కెనాల్ రోడ్ పై భారీ ఎత్తున రాస్తారోకో నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం చేకూరేవరకూ రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ఆందోళన చేసారు. ఈ నిరసన కార్యక్రమానికి కుర్రా […]

WhatsApp Image 2024-02-12 at 1.37.13 PM Crime

మొబైల్ చోరీలపై నిఘా… ఇద్దరు అరెస్ట్… !!!

రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రీను, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి వారినుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని జీ.ఆర్.పీ. ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ వెళ్లడించారు. ప్రయాణికులనుంచి దొంగతనం చేసిన 9 ఫోన్లను, 2 లక్షల విలువచేసే నగదు […]

WhatsApp Image 2024-02-10 at 6.21.33 PM Political

శ్రీరస్తు కన్వేషన్ హాల్ ను ప్రారంభించిన కాకినాడ మాజి మంత్రి…!!!

కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ రామారావు పేట నందు డా. S.V.S రావు నూతనంగా నిర్మించిన శ్రీరస్తు కన్వేషన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజి మంత్రి, వై.ఎస్.అర్. కాంగ్రెస్ పార్టి కాకినాడ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన్ని డా. S.V.S. రావు పుష్ప గుచ్చం ఇచ్చి షాలవా కప్పి ఘనంగా స్వాగతించారు. తదనంతరం ఆయన రిబ్బని కటింగ్ చేసి కన్వేషన్ […]

maxresdefault (10) Exclusive

వైద్య సేవల్లో లోపాలు లేకుండా చూడండి… -ఎమ్మెల్యే చిన రాజప్ప-

ప్రజలకు వైద్య సేవలు అందించే విషయంలో వైద్య సిబ్బంది నిబద్దతతో పనిచేసి లోపాలు లేకుండా చూడాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారాజప్ప అన్నారు. సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ డా. అమల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవలను సమీక్షించారు. ఆసుపత్రిలో సదుపాయాలు, వైద్యుల వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్బంగా డా. అమల మాట్లాడుతూ… ఆసుపత్రికి జెనరేటర్ సదుపాయం ఉన్నా […]

WhatsApp Image 2024-02-10 at 4.08.35 PM Education / Career

ప్రశాంత వాతవరణంలో నవోదయ ప్రవేశ పరీక్షలు…

నవోదయ విద్యాలయంలో 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరేందుకు గానూ ప్రస్తుతం 8వ తరగతి, పడవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మండల విద్యా శాఖధికారి వై. శివ రామ కృష్ణయ్య పర్యవేక్షణలో గవర్నమెంట్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలల్లో జరిగాయి. ఈ పరీక్షలకు సెంటర్ లెవెల్ పరిశీలకులుగా వి. జగన్ మోహన్ రావు వ్యవహరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే విద్యా సంవత్సరానికి సంభందించి […]