WhatsApp Image 2024-02-27 at 1.04.29 PM Trending News

సామర్లకోట రైల్వే గేటు మూసివేత… కారణమిదే…!!!

కాకినాడ జిల్లాలో సామర్లకోట రైల్వే గేటును ట్రాక్ మరమ్మతులు నిమిత్తం ఈనెల 28 నుంచి మార్చి 6 వరకూ మూసి వేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే ప్రజలు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద రెండు కిలోమీటర్ల అదనంగా ప్రయాణించి కాకినాడ రోడ్లోకి చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే కాకినాడ నుంచి సామర్లకోట ఊర్లోకి వచ్చే ద్విచక్ర వాహనదారులు రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా స్టేషన్ […]

WhatsApp Image 2024-02-27 at 1.04.51 PM Education / Career

ప్రతిభలో ఘనంగా వెజ్ ఫెస్ట్…

కాకినాడ జిల్లా సామర్లకోట ప్రతిభ పాఠశాలలో సోమవారం ఎల్.కె.జి., యు.కె.జి., 1వ తరగతి చిన్నారులు ఏర్పాటుచేసిన వెజ్ ఫెస్ట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంను పాఠశాల కరెస్పాండెంట్ ఎస్.వి.వి.జి. ప్రకాష్, డైరెక్టర్ సుధారాణి, ప్రకాష్ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… పాఠాశాలల్లో ఇటువంటి కార్యక్రమాల నిర్వహించడం ద్వారా విద్యార్థులకు తమ నిత్యజీవితం సమాజంతో ఎలా ముడిపడి ఉందో తెలుసుకోవడమేగాక, వాటి ఉపయోగాలు కూడా తెలుసుకోవడం జరుగుతుందన్నారు. తల్లిదండ్రులుకూడా తమపిల్లలను మార్కెట్లు, బ్యాంకులు, […]

WhatsApp Image 2024-02-27 at 10.10.08 AM Political

మండపేటలో ఘనంగా తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్ర…

కాకినాడ జిల్లా మండపేట నియోజకవర్గం లో తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ ప్రజా యాత్ర కార్యక్రమానికి మండపేట ఎం.ఎల్.ఏ. అభ్యర్థి కోట వీర వెంకట నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో తెలుగు జనతా పార్టీని గెలిపించాలని కోరారు. 2024 ఎన్నికలకు మండపేట నియోజకవర్గం నుండి కోట వీర వెంకట నరసింహారావు ను తెలుగు జనతా పార్టీ అభ్యర్థి గా నిలబెట్టడం జరిగిందని అన్నారు. […]

177853-ycp Political

వైసీపీలో పలువురు చేరిక…

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గిడజాం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వై.సీ.పీ. పార్టీలోకి చేరారు. స్తానిక వై.సీ.పీ. కన్వీనర్లతో రౌతలపూడిలో మాజీ ఎం.ఎల్.ఏ. వరుపుల సుబ్బారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా వేసి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో మళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అందుకు తగ్గ కృషి మనమందరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు చిన్న, ఎం.పీ.పీ. […]

f88ee5901f3cf151f74c6c66256a19da Trending News

రూ.25 కోట్లతో సామర్లకోట రైల్వేస్టేషన్ అభివృద్ధి…

అను నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల అవసరార్థం సామర్లకోట రైల్వే స్టేషన్ ను రూ. 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో పూర్తిస్థాయిలో ఆధునీకరించుటకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రైల్వే స్టేషన్ ముందుభాగం ఆధునీకరణ, ప్లాట్ఫారాలు మార్చేందుకు, అదనపుకాలిబాట, వంతెన రెండు ఎస్క లేటర్లు, ప్రయాణికులు ఉపయోగించే ప్లాట్ఫారాలకు పూర్తిస్థాయిలో రేకుల షెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందన్నారు. అదనపు మరుగుదొడ్లు, దివ్యాంగులకు వెయిటింగ్ […]

WhatsApp Image 2024-02-25 at 7.32.17 PM (1) Viral

ప్రతిష్టాత్మకంగా ఇర్రిపాక లో కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. జ్యోతుల నెహ్రూ ఈనెల 26 వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహా రుద్రాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే చోట మట్టిలింగాలను తయారుచేసి అదే చోట మహా కుంభాభిషేకం చేయడం ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. […]

WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను […]

WhatsApp Image 2024-02-19 at 12.01.48 PM Viral

కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద బస్సు బోల్తా…

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి వద్ద విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును వేగంగా నడపడంతో బస్సు అదుపుతప్పి కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద కరెంట్ స్థంబానికి ఢీ కొట్టింది. దానితో ఆ బస్సు తిరగబడింది. వెంటనే స్థానికులు  స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షతంగా బయటకు తీసారు. భాదితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.

WhatsApp Image 2024-02-18 at 7.28.55 PM Political

తిరుమలాయపాలెం లో టి.డి.పి. లోకి పలువురు చేరిక…

కాకినాడ జిల్లాలో వై.సీ.పీ. కి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలాకు చెందిన జగ్గంపేట మండలం లో తెలుగు దేశం పార్టీలోకి గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ నుంచి పలువురు నాయకులు, యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన ఇర్రి పాక శివాలయం వద్ద వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూతంగా పార్టీలోకి […]

WhatsApp Image 2024-02-17 at 1.33.40 PM Political

టీడీపీలోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. నాయకులు కొండపల్లి రామకృష్ణ, తోట చిట్టిబాబు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పి. వేమవరం టీ.డీ.పీ. నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు, రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో పెద్దాపురం ఎమ్మేల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన నాయకులకు తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండపల్లి రామకృష్ణ మాట్లాడుతూ… ప్రస్తుత వై.సీ.పీ. ప్రభుత్వం పరిపాలన అక్రమంగా […]