WhatsApp Image 2024-03-15 at 2.09.24 PM Exclusive

మాజీ ఆర్ధిక శాఖ మంత్రి ని కలిసిన కాపు జే.ఏ.సీ. నాయుకులు…

కాకినాడ జిల్లా తుని లో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని కాపు జే.ఏ.సీ. నాయుకులు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర కాపు జే.ఏ.సీ. కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు, తదితరలు మర్యాదపుర్వాకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో శిద్దు నూకరాజు, జంక్షన్ బాబ్జి, వాసిరెడ్డి విరకుమార్, గోపిశెట్టి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

OIP (16) Kakinada

పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కీలక నిర్ణయన్ని ప్రకటించారు. ఆయన సమవేశంలో మాట్లాడుతూ… నేను, జనసేన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వెళ్లడించారు. దీనితో పిఠాపురంలోని జనసైనికులలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ రాష్ట్రంలో అంతగా సత్తా చూపకపోగా పిఠాపురం నుంచి వంగా గీత అఖండ మెజారిటీతో విజయం సాధించింది. నేడు పిఠాపురం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాన్ పోటీ చేస్తే లక్షకు పైగా మెజారిటీ ఉంటుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. పవన్ […]

WhatsApp Image 2024-03-11 at 4.20.21 PM Kakinada

స్టేట్ బ్యాంక్ ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలి… -సీ.పీ.ఎం-

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలని అత్యున్నత నాయస్థానం తీర్పు ఇచ్చి 20 రోజుల లోపు వివరాలు ఇవ్వాల్సి ఉందని సీ.పీ.ఎం. తెలిపింది. కాని చెప్పిన సమయం దాటినా కోర్టుకు స్టేట్ బ్యాంక్ వివరాలు ఇవ్వకపోగా జూన్ నెల వరకు గడువు అడగడాన్ని తప్పు పడుతూ సీ.పీ.ఎం. దేశ వ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ వద్ద నిరసనలు చేయాలని పిలుపుపిచ్చింది. ఇందులో భాగంగా సామర్లకోటలో ఉన్న స్టేట్ బ్యాంక్ […]

WhatsApp Image 2024-03-07 at 2.23.48 PM Kakinada

సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన […]

maxresdefault Viral

ప్రత్తిపాడు నూతన సచివాలయం ప్రారంభం…

 ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జగన్ ప్రభుత్వం నిర్మంచిన నూతన గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్తానిక ఎం.ఏల్.ఏ. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ విచ్చేసారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయలు నిర్మంచి ప్రజలకు ఇంటింటికి అనేక సేవలను అందిచారని కొనియాడారు. మళ్లి జగన్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]

WhatsApp Image 2024-03-06 at 5.46.34 PM Exclusive

విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ…

సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాడ్స్ ను విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయకారిగా ఉండాలని పాడ్స్ అందజేసినట్లు వివరించారు. తమకు తగిన వేదిక కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, […]

WhatsApp Image 2024-03-05 at 7.00.11 PM Education / Career

చదవడంలో ఆసక్తి అవసరం… -డా. పి.ఎన్. రాజు-

పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్. రాజు అన్నారు. సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్దపడే అంశం పై క్లాస్ రూమ్ అవగాహనా సదస్సు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో డా. రాజు మాట్లాడుతూ… ప్రధానంగా విద్యార్థులు వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి వారి పఠన […]

WhatsApp Image 2024-03-05 at 12.50.38 PM (1) Exclusive

ఎలక్షన్ పోలింగ్ బూత్ పరిధిలో కేంద్ర బలగాలు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ దగ్గర పడుతుండడంతో కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో భాగంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న 16 సెంటర్లు, 45 పోలింగ్ బూత్ లో పరిధిలో కేంద్ర బలగాలు వచ్చాయి. ఈ సందర్బంగా ఏరియాల వారిగా అవగాహన పెంచుతూ ప్రజలకు ప్రశాంత వాతావరణంలో వారు యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఆత్మ స్థైర్యాన్ని ధైర్యంగా వారు […]

WhatsApp Image 2024-03-01 at 6.14.10 PM Political

రజకుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం… -వనమాడి కొండబాబు-

కాకినాడ జిల్లాలో టీ.డీ.పీ. బీ.సీ. సెల్ రజక సాధికార కమిటీ కన్వినర్ ఏ.వీ.డీ. మెంటారావు ఆధ్యక్షతన కాకినాడ జిల్లా టీ.డీ.పీ. కార్యాలయం నందు శుక్రవారం రజక భరోసా బాట సమావేశం నిర్వహించారు. శాసనమండలి సభ్యులు, టీ.డీ.పీ. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వారపు రామారావు, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. […]

WhatsApp Image 2024-03-01 at 5.42.45 PM Exclusive

బేవరేజ్ హమాలీలకు న్యాయం చేయాలి…

బేవరేజ్ హమాలీల రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సామర్లకోట బేవరేజ్ డిపో వద్ద హమాలీలు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. కొండలరావు మాట్లాడుతూ… గత సంవత్సరం 2023 అక్టోబర్ నెలతో ఎగుమతి రేట్లు కు సంబంధించి అగ్రిమెంట్ ముగిసిందన్నారు. నవంబర్ నుండి రేట్లు పెంచి నూతన ఒప్పందం అమలు చేయవలసి వుందన్నారు. ఎం.డి. ని నాలుగు సార్లు కలసి వినతి పత్రం అందజేయడం జరిగిందని, ఎన్ని సార్లు […]