dead_body_6004752_835x547-m_5ec8d46c19e6c Exclusive

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… మహిళ మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని ఆర్.టీ.సీ. కాంప్లెక్స్లో ఒక ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. కాంప్లెక్స్లో బస్సును తిప్పుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి ప్రవేశం లేదని అయినా ఎందుకు వచ్చిందని అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది.

WhatsApp Image 2024-04-22 at 8.49.15 AM Political

యు. కొత్తపల్లి మండలంలో నాగబాబు కి ఘన స్వాగతం…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం యండపల్లి వాసులు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబుకిఘన స్వాగతం పలికారు. అక్కడకి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన నాగబాబుకి రామాలయం సెంటర్ నుండి వినాయకుడి గుడి సెంటర్ వరకు పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయకుడి గుడి సెంటర్ దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు. వై.సీ.పీ. నాయకులు పాలన రాష్ట్రంలో ప్రతీ పౌరుడిని విసుగు చెందించిందని అన్నారు. […]

WhatsApp Image 2024-04-18 at 6.29.24 PM Political

పిఠాపురంలో జనసేనలోకి బారీగా చేరికలు…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం యు. కొత్తపల్లి మండలం, కొత్త మూలపేట గ్రామ పంచాయతీ నుంచి 73 మంది కే.ఎస్.ఈ.జెడ్. బాధితులు గురువారం జనసేన పార్టీలో స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వారందరినీ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం కమిటీ సభ్యులు తెలగంశెట్టి వెంకటేశ్వర్లు, కాట్నం విశాలి, మండల కమిటీ సభ్యులు మలక సూర్యచంద్ర, వడ్డు రాజేష్, బండి సునీల్ ఆధ్వర్యంలో ఈ చేరికలు […]

WhatsApp Image 2024-04-17 at 12.09.17 PM Kakinada

పిఠాపురంలో దళిత సోదరుల ఆత్మీయ సమావేశం…

కాకినాడ జిల్లా పిఠాపురంలో దళిత సోదరులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జై భీమ్.. జై పవన్ కళ్యాణ్.. అనే నినాదాలతో సమావేశం మారు మ్రోగింది. పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో వందలాది మంది దళిత యువత, మహిళలు, వృద్ధులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం దళితులకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకు పడ్డారు. దళితులకు రాజ్యాధికారం జనసేన పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఎన్నో రాజకీయ పార్టీలను అనాదిగా గెలిపిస్తూ వస్తున్నా ఎవరూ […]

WhatsApp Image 2024-04-17 at 11.43.28 AM Exclusive

గొల్లప్రోలులో కూటమి పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యలయ ప్రారంభోత్సవానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు, తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇంచార్జీ వర్మ, భారతీయ జనతా పార్టీ పిఠాపురం నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ బుర్రా వరుణ్ కృష్ణంరాజ్ హాజరయ్యి ఆ కార్యలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులుగా […]

160718-tdp Kakinada

తొండంగి మండలంలో టీ.డీ.పీ. లో పలువురు చేరిక…

కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం గడ్డిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తొండంగి మండలంలో ఉమ్మడి పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, యనమల రాజేష్, బిజెపి మండల అధ్యక్షులు వెలుగుల […]

WhatsApp Image 2024-04-07 at 7.05.37 PM Exclusive

కిర్లంపూడి లో ఘనంగా టిడిపి నాయకుల ఆత్మీయ సమావేశం…

కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తోట నవీన్ ఇంటివద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నవీన్ తో ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కష్టాల కడలినుంచి విముక్తి పొందాలంటే జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కలిసి వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దించి మన ప్రభుత్వాన్ని గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల […]

1404418-tdp Political

వై.సీ.పీ. భారీ షాక్ ఇచ్చిన కార్యకర్తలు…

కాకినాడ జిల్లాలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. సామర్లకోట మండలానికి చెందిన పీ. వేమవరం గ్రామంలో వై.సీ.పీ. కి చేందిన 100 మంది నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాగ్, మూసిరెడ్డి శ్రీరాములు, మూసిరెడ్డి రాంబాబుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. […]

WhatsApp Image 2024-04-05 at 5.31.20 PM Political

వై.సీ.పీ. కౌన్సిలర్ పిల్లాడి తెదేపా లో చేరిక…

సామర్లకోట 8వ వార్డు కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి వై.సీ.పీ. నుంచి రెండు దఫాలుగా కౌన్సిలర్ గా పోటీ చేసిన పాలచర్ల కళ్యాణ్ కుమార్ లు శుక్రవారం సాయంత్రం తెదేపా లో చేరారు. తెదేపా కార్యాలయంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమార స్వామి, కౌన్సిలర్ బలుసు వాసుల ఆధ్వర్యంలో వీరిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం వై.సీ.పీ. కౌన్సిలర్ గా కొనసాగుతున్న సత్యవతి గత ఎన్నికల ముందు […]

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n-1024x1024 Political

నిష్టగా మన ప్రభుత్వ స్థాపనకు పని చేద్దాం…

ప్రతి నెల అందాల్సిన సామాజిక పింఛన్లు ఎన్నికల కోడ్ వల్ల ఈ నెల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. వాలంటీర్లు లేకుండా పింఛన్లు పక్కాగా పంపిణీ చేయడంలో అధికారులకు తగిన విధంగా మూడు పార్టీల నాయకులు తోడ్పాడాలని జనసేన పార్టీ అధి నేత పవన్ కళ్యాన్ అన్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి తగిన విధంగా ప్రభుత్వ యంత్రాంగానికి సహాయం చేయాలని సూచించారు. వచ్చే కూటమి ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగిపోదని ప్రజలకు చెప్పాలన్నారు. ఆత్మహత్యలు […]