WhatsApp Image 2023-11-22 at 8.18.37 PM Kakinada

ప్రమాదాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన…

విశాఖపట్నంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనానికి జరిగిన ప్రమాద నేపద్యంలో సామర్లకోట పట్టణంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సామర్లకోట పట్టణ పరిధిలోని స్టేషన్ సెంటర్లో ఉన్న మూడు ఆటో స్టాండుల వద్ద, మెహర్ కాంప్లెక్స్ సెంటర్ వద్ద పాఠశాల విద్యార్థుల కోసం నడుపుతున్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి అవగాహన కల్పించారు. విశాఖపట్నంలో కేవలం ఒక ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అనేకమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు […]

WhatsApp Image 2023-11-21 at 11.43.24 AM TECH Crime

రూ.40 లక్షల విలువ చేసే 236 సెల్ ఫోన్లు స్వాదీనం

కాకినాడ జిల్లాలో  దొంగలించబడిన 236 సెల్ ఫోన్ లను రికవరీ చేసినట్లు జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఎస్‌ సతీష్ కుమార్ వెల్లడించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దొంగలించబడిన సెల్ఫోన్ లను రికవరీ చేసి వాటి యజమానులకు అందించడం ఇది మూడోసారి అని ఆయన తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 236 సెల్ఫోన్లను పోలీస్ అధికారులు, సిబ్బంది రికవరీ చేసినట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ వివరించారు.

WhatsApp Image 2023-11-17 at 6.44.22 PM Political

కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు… – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి-

కార్మిక వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, హూపర్ టిప్పర్ వాహన డ్రైవర్లు సమన్వయంతో అందించిన మెరుగైన సేవలే దేశవ్యాప్తంగా కాకినాడకు గుర్తింపును తెచ్చి పెట్టాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. స్థానిక డి- కన్వెన్షన్‌లో కాకినాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న 225 మంది వాహన డ్రైవర్లు, పారిశుద్ధ్యకార్మికులు, నైట్ శానిటేషన్ వర్కర్లకు ఎమ్మెల్యే ద్వారంపూడి దుస్తులు పంపిణీ చేశారు .

IMG-20231116-WA0043 Culture

రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు కిరణ్ రాజ్ ఎంపిక…

రాష్ట్ర బాస్కెట్ బాల్ జట్టుకు సామర్లకోట ప్రగతి స్కూల్ చెందిన సీ.హెచ్. కిరణ్ రాజ్ ఎంపికయ్యాడని ప్రగతివిద్యాసంస్థల చైర్మన్ నూతలపాటి పూర్ణచంద్రరావు, నూతలపాటి హిమబిందులు చెప్పారు. చిత్తూరుజిల్లా మదనపల్లిలో ఇటీవల జరిగిన అండర్ 14 విభాగంలో స్కూల్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ పోటీలలో జిల్లా జట్టు విజయం సాధించడంలో కిరణ్ రాజ్ అత్యద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. కిరణ్ రాజ్ ను అభినందించారు.

Screenshot_20231115_140010 Andhra Pradesh

సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర ప్రమాదం…

సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో లేబర్ గదిలో ప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో లేబర్ గదిలో ఉన్న ప్రిజ్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ఫ్రిజ్ పేలడంతో ఒక్కసారి ఆసుపత్రి అంతా పొగలు కమ్మగా ఆసుపత్రి సిబ్బంది, రోగులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా వైద్య సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. హై ఓల్టేజ్ కారణంగా పేలుడు సంభవించిందని చెప్పారు.

OIP (8) Education / Career

బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలలో ప్రతిభ చూపిన కరప విద్యార్థినులు…

కాకినాడ లో జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో కరప కు చెందిన హై స్కూల్ విద్యార్థినులు తన ప్రతిభను చాటారు. జిల్లా స్థాయిలో జరిగిన సైన్స్ కాంగ్రెస్ పోటీలలో కరప విద్యార్థినులు రూపొందించిన మానసిక పిల్లలు పుట్టుక కారణాలు, పరిష్కారం అనే ప్రాజెక్ట్ ఉత్తమంగా ఎంపికయ్యింది. జిల్లా వ్యాప్తంగా 260 ప్రాజెక్ట్ లు ప్రదర్శించగా రాష్ట్ర స్థాయికి ఏడూ మాత్రమే ఎంపిక కాగా అందులో కరప విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్ట్ […]

WhatsApp Image 2023-11-14 at 6.43.36 PM Kakinada

తల్లిదండ్రులే పిల్లలను అదుపు చెయ్యాలి… -మైత్రీ సంభాషణా సదస్సులో సీ.ఐ. పిలుపు-

ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా యువకులు మాత్రమే మృతి చెందడం, కాళ్ళు, చేతులు పోగొట్టుకోవడం జరుగుతున్నందున వారిని ప్రమాదాల భారిన పడకుండా అదుపుచేసే విషయంలో తల్లిదండ్రులు భాధ్యత తీసుకోవాలని సామర్లకోట సీ.ఐ. కే. దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. సామర్లకోట బలుసుల పేటలో మైత్రీ సంభాషణా అవగాహనా సదస్సు సీ.ఐ. ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీ.ఐ. మాట్లాడుతూ… స్థాయికి మించి పిల్లల ఆనందం కోసం మోటార్ సైకిల్లను, సెల్ఫోన్లను, ఇతర […]

IMG-20231114-WA0003 National

పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను నిర్వహించినజిల్లా కలెక్టర్…

పండిట్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప పాలనాదక్షుడు, దార్శనికుడు, రాజ నీతజ్ఞుడుగా స్వాతంత్య్రానంతరం తొలి ప్రధానమంత్రిగా భారత దేశ ప్రజాస్వామ్య, ఆర్థిక వ్యవస్థలకు గట్టి పునాదులు వేశారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ నందు పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదిన వేడుకలను బాలల దినో త్సవ వేడుకలను నెహ్రూ చిత్రప టానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో శ్రద్ధాంజలి ఘటి oచి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటీష్ వారినుండి స్వాతంత్ర్యం పొందిన […]

IMG-20231110-WA0008 Crime

కాకినాడలో విద్యార్థిని వదిలిపెట్టిన ఆగంతకులు… -కాకినాడలో విద్యార్థి ప్రత్యక్షం –

కిడ్నాప్ అయిన విద్యార్థి దుర్గా నాని రాత్రి 7 గంటల ప్రాంతంలో కాకినాడలో ప్రత్యక్షమయ్యాడు. విద్యార్థి కిడ్నాప్ ఉదాంతంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వార్తలు హల్చల్ చేయడంతో పాటు పోలీసులు అప్రమత్తం కావడంతో కిడ్నాపర్లు విద్యార్ధిని కాకినాడ జే.ఎన్.టీ.యూ. వద్ద వదిలిపెట్టారు. అంతటితో ఆగక విద్యార్థి దుర్గా నాని ని సామర్లకోట మఠం సెంటర్లో దింపాలని “ర్యాపిడో” సంస్థకు చెందిన టూవీలర్ డ్రాపింగ్ ఒక ద్విచక్ర వాహనాన్ని మాట్లాడి అతనికి డబ్బులు చెల్లించి జే.ఎన్.టీ.యూ. వద్దకు పంపించారు. […]

images (13) Crime

సామర్లకోటలో విద్యార్థి కిడ్నాప్… -తరగతి గది నుండే కిడ్నాప్-

కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థి తాడి దుర్గా నాని (9) కిడ్నాప్ గురయ్యాడు. పాఠశాల తరగతి గది నుండే ఆగంతకులు విద్యార్థి బంధువులు అని చెప్పి దుర్గా నానిని కిడ్నాప్ చేశారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఆగంతకులు ఫోన్ చేసి నాలుగు లక్షలు డిమాండ్ చేస్తూ ఆ సొమ్ము ఇవ్వకపోతే మీ అబ్బాయిని చంపివేస్తామని బెదిరించారు. కిడ్నాప్ కి గురైన విద్యార్థి తల్లిదండ్రులు రమేష్, మరియలు అందించిన వివరాలు ప్రకారం వారి […]