కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే పై ఫైర్ అయిన ద్వారంపూడి…
కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవగాహన రహిత ఆరోపణలు ప్రజలు పట్టించుకోవలసిన అవసరం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక గాంధీనగర్ పార్క్ సమీపంలో బహిరంగ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరానికి ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు కాకినాడ బాగుకోసం ముందుకొచ్చి సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడాన్ని అభినందించాల్సిన […]



