కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు…
కాకినాడ జిల్లాకు చెందిన కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తొలత సంక్రాంతిని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాంగా మాజీ సర్పంచ్ కొల్లు వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబసభ్యులు పరిసర గ్రామాలకు చెందిన సుమారు 500 మంది నిరుపేదలకు దుస్తులు, పండ్లు, మిటాయిలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసారు. మహిళలకు చీరలు, పురుషులకు దుప్పట్లు, లుంగీ, తువాళ్ళు అందజేశారు. దివంగత […]


