gottipati Exclusive

కడప జిల్లాలో రైతు సమస్యను పరిష్కారించిన మంత్రి…

మంత్రి చొరవతో మూడు గంటల్లోనే కడప జిల్లా రైతు సమస్య పరిష్కారం జరిగింది. ఆంధ్ర ప్రధేశ్‌ లోని కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసాని పల్లెలో అబ్బయ్య అనే రైతు అవస్థ చూసి అక్కడున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చలించిపోయారు. వెంటనే రైతన్నను ఆదుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసారు. యుద్ధ ప్రాతిపదికన అబ్బయ్య పొలంలో స్తంభం ఏర్పాటు చేయడంతో ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్య మంత్రి ఆదేశాలు అందిన కేవలం మూడు […]

OIP (31) Exclusive

ఓటు వేసిన ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిల…

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, కడప లోక్‌సభ స్థానం అభ్యర్థి వై.ఎస్‌. షర్మిల కడపలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు. ఆమె టీ.డీ.పీ. నుంచి చడిపిరాళ్ల భూపేశ్‌ సుబ్బరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.ఎస్‌. అవినాష్‌రెడ్డిపై పోటీ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.ఎస్‌. అవినాష్‌రెడ్డి కడప నుంచి సిట్టింగ్‌ ఎం.పీ. గా ఉన్నారు. అన్ని నియోజకవర్గంలో 4వ విడత పోలింగ్‌ జరుగుతోందని, సమాజంలోని ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని ఆమె అన్నారు. దేవుడు న్యాయం చేసే మార్గాన్ని […]

Chandrababu-Naidu-768x512 (1) Political

కడపలోని హజ్ హౌస్ పురోగతిని వై.సీ.పీ. నిలిపివేసింది… -చంద్రబాబు నాయుడు-

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ, పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లను కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ తో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్‌.డి.ఎ.లో తిరిగి చేరాలని టీ.డీ.పీ. వివాదాస్పద నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది మైనారిటీ మద్దతును కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారం మధ్య నాయుడు ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక […]

OIP (12) Political

కడప లోక్‌సభ నుంచి అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ఏ.పీ.సీ.సీ. చీఫ్ వైఎస్ షర్మిల…

కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ తర్వాత కడప లోక్‌సభ స్థానానికి ఏ.పీ.సీ.సీ. అధినేత్రి వై.ఎస్. షర్మిల తన అభ్యర్థిత్వాన్ని మంగళవారం ప్రకటించనున్నట్లు వెళ్లడించారు. వై.ఎస్.ఆర్. జిల్లా ఇడుపులపాయలోని తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సమాధి వద్ద ఆమె ఈ ప్రకటన చేయనున్నారు. షర్మిల కోడలు అయిన ప్రస్తుత ఎం.పీ. వై.ఎస్‌. అవినాష్‌రెడ్డిని వై.ఎస్‌.ఆర్‌.సి. మళ్లీ ప్రతిపాదించడంతో […]

hqdefault Viral

కడప చెన్నై హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

రాజంపేట కడప చెన్నై ప్రధాన రహదారి పంజాబీ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం వచ్చి వేగంగా ఢీ కొన్ని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ స్థానికులు సమాచమివ్వడంతో మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న రెండు మృత దేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి […]

WhatsApp Image 2024-01-31 at 12.34.28 PM Crime

మంద్యం తరలిస్తున్న 5 మంది అరెస్ట్…

నిఘా వర్గాల సమాచారంతో అక్రమ మద్యం పై కడప జిల్లా పోలీసుల మెరుపు దాడులు చేశారు. గోవా నుంచి మద్యం మినీ లారిలో పెద్ద ఎత్తున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు – మైదుకూరు బైపాస్ లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా అక్రమ మద్యం తరలిస్తున్న 5 మంది నిందితులు ఒక మినీ లారీని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెళ్లడించారు. ఆ లారీలో దాదాపు 1252 బాటిల్ లు […]

1121136-ys-sharmila Political

APCC చీఫ్ గా భాద్యతలు స్వీకరణ…

నేడు విజయవాడ లో APCC చీఫ్ గా భాద్యతలు తీసుకుంటునట్లు వైఎస్ షర్మిలా రెడ్డి ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా నివాళు తరువాత తెలిపారు. ఈ సందర్బంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చానని తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వైఎస్సార్ ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరానన్నారు. వైఎస్సార్ కి కాంగ్రెస్ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానని ఆమె అన్నారు. సిద్ధాంతాల కోసం వైఎస్సార్ రాజశేకర్ రెడ్డి […]

WhatsApp Image 2024-01-20 at 7.45.37 PM Political

వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళు…

ఇడుపుల పాయ వై.ఎస్.ఆర్. ఘాట్ వద్ద కాంగ్రెస్ కండువా ఉంచి నివాళులు వైఎస్ షర్మిలా రెడ్డి అర్పించారు. ఏ.పీ.సీ.సీ. చీఫ్ తో పాటు ఘాట్ వద్ద కేవీపీ రామచంద్రరావు, రఘువీరా రెడ్డి, శైలజానాథ్, తులసి రెడ్డి ఇతర ముఖ్య నేతలు నివాళులు అర్పించారు. ఈ సభకు వచ్చిన YSR అభిమానులతో వై.ఎస్.ఆర్. ఘాట్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయు. ఈ సందర్బంగా ఘాట్ వద్ద ఏ.పీ.సీ.సీ.చీఫ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అహ్మదుల్ల చేరారు.

R Political

చంద్రబాబు రా కదలి రా కడప జిల్లాలో…

వై.ఎస్‌.ఆర్. కడప జిల్లా కమలాపురం లో చంద్రబాబు రా కదలి రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ… జిల్లాలో పదికి పది సీట్లు వైసిపీ గెలిచిన కానీ కడప జిల్లా ప్రజలకు జగన్ చేసింది శూన్యం అని హేళన చేసారు.వచ్చే ఎన్నికలలో పులివెందుల లో కూడా టి.డి.పి. జెండాను ఎగరవేస్తామన్నారు. వివేకా హత్యను గుండెపోటు లాగా చిత్రీకరించలని చూసారని అన్నారు. వివేకాను ఎవరు హత్య […]

OIP (8) Political

ఎన్టీఆర్ వర్ధంతి వేడుకల్లో చంద్రబాబు…

దివంగత మహానేత ఎన్టీఆర్ వర్ధంతి వెడుకలను తెలుగుదేశం అధినేత, మాజి ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కడప కు స్టీల్ ప్లాంట్ ఇవ్వలేని జగన్ సి.ఎం. చేసారని యదేచా చేశారు. రాయలసీమ కు అన్ని అనుకూలమైన పరిస్థితి లు ఉన్నాయని రాయలసీమ కు నీళ్లు ఇస్తే రతనాల సీమ అవుతుంది అని దివంగత మహానేత ఎన్టీఆర్ ఆలోచించారన్నారు. వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని కులాలు వారు […]