కడప జిల్లాలో రైతు సమస్యను పరిష్కారించిన మంత్రి…
మంత్రి చొరవతో మూడు గంటల్లోనే కడప జిల్లా రైతు సమస్య పరిష్కారం జరిగింది. ఆంధ్ర ప్రధేశ్ లోని కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసాని పల్లెలో అబ్బయ్య అనే రైతు అవస్థ చూసి అక్కడున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చలించిపోయారు. వెంటనే రైతన్నను ఆదుకోవాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసారు. యుద్ధ ప్రాతిపదికన అబ్బయ్య పొలంలో స్తంభం ఏర్పాటు చేయడంతో ఏళ్ల తరబడి పరిష్కారం కానీ సమస్య మంత్రి ఆదేశాలు అందిన కేవలం మూడు […]









