WhatsApp Image 2024-01-31 at 4.40.52 PM Political

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దుచేస్తాం…!!!

విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సీ.పీ.ఐ. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గార్లతో కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నూతన భూ చట్ట కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మేధావులు మౌనంగా ఉండడం వలన దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నాడని అన్నారు. రాజ్యాంగాన్ని అవపాసన పట్టిన న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచేలా చేసి […]

WhatsApp Image 2024-01-29 at 4.01.35 PM Political

జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడి ఎజెండాతో ముందుకువేళ్తున్నాం…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో జనసేన-టీ.డీ.పీ. ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం అహర్ణిషలు కష్టపడుతున్న జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎజెండాను జనాలకు తెలిసేలా ప్రజల్లోకి తీసుకోనివెళ్లాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం […]

com.janasena.android-logo Political

జనసేన పార్టీకి చేరిన రాష్ట్ర మాల అధ్యక్షుడు…

రాష్ట్ర మాల మహగర్జన అధ్యక్షుడు దానం లజర్ బాబు జనసేన పార్టీ లో చేరినట్లు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రం జూబ్లి హిల్స్ లో గల జనసేన పార్టీ ఆఫిస్ లో జనసేన ప్రధాన కార్యదర్శి అయిన కొనిదల నాగబాబు సమక్షంలో ఆయన పార్టీ లో చేరాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తేదేపా ను వీడి జనసేన లోకి చేరినట్లు తెలిపారు. 2024 లో జరగబోయే ఎన్నికల్లో టీ.డీ.పీ., జనసేన గెలుపుకు కృషి చేస్తానని లాజర్ తెలియచేసారు.

TDP-Flag-Jenda-Janasena-Flag-Alliance-2024 Political

టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోలో 12 అంశాలు చేర్పు… -యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్-

టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోలో 12 అంశాలు చేర్చినట్లు ఆ పార్టీ అధినేతిలు యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్ తెలిపారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం మంగలగిరి లో టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా యనమల రామకృష్ణుడు, ముత్తా శశిధర్ విచ్చాశారు. ఈ సందర్భంగా రామకృష్ణుడు మాట్లాడుతూ… గతంలో టీడీపీ తరుపున ఇచ్చిన మేనిఫెస్టో లో 6 అంశాలు ఉండేవని, జనసేన కొత్తగా మరో 6 అంశాలను చేర్చిందని ఆయన తెలిపారు.

WhatsApp Image 2023-10-19 at 7.27.00 PM Political

జనసేన ద్వారానే రాష్ట్ర భవిష్యత్… -జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల-

రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే భవిష్యత్ ఎంతగానో అభివృద్ధి చెందుతుందని లేనిపక్షంలో రాష్ట్ర ఆర్థిక స్థితితో పాటు ప్రజలకు నష్టం కలుగుతుందని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అలాగే ఎంతో సుందరమైన కాకినాడ నగరంలో నేడు గంజాయి, భూకబ్జా వంటి అక్రమాలకు వైకాపా పాలనలో కాకినాడ అడ్డాగా మారిందని చెప్పారు. కాకినాడలోని సూర్య కళామందిరంలో కాకినాడ నగర కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం పార్టీ నగర అధ్యక్షుడు తోట సుధీర్ అధ్యక్షతన […]