జమ్మూ రైల్వే స్టేషన్లో హై అలర్ట్…
జమ్మూ రైల్వే స్టేషన్ లో హై అలర్ట్ ప్రకటించారని, ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా అన్ని భద్రతా చర్యలను సమీక్షించామని సంభందిత అధికారులు తెలిపారు. వార్షిక అమర్నాథ్ యాత్ర ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని, రైల్వే అధికారులు ముందస్తుగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నిర్ధారిస్తున్నారు. ఈ సమావేశానికి రైల్వే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శైలేంద్ర సింగ్ నేతృత్వం వహించారు. భద్రతా సంస్థల ప్రతినిధులతో పాటు జమ్మూలోని ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారులు […]









