WhatsApp Image 2024-05-06 at 7.57.01 AM Political

జగ్గంపేటలో జనసేనలో భారీగా చేరికలు…

జగ్గంపేట నియోజకవర్గంలో వై.సీ.పీ. కి భారీ షక్ తగిలింది. ఆ నియోజకవర్గం నుంచి 100 మందికి పైగా వై.సీ.పీ. నాయకులు, మాజీ ఎం.పీ.టీ.సీ. లు, సొసైటీ ప్రెసిడెంట్లు, కార్యకర్తలు ఆ పార్టీ ని వీడి స్వచ్చందంగా జనసేనలో పార్టీలో చేరారు. అక్కడి ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో చేబ్రోలు పార్టీ కార్యాలయంలో నాగబాబు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వై.సీ.పీ. దుర్మార్గాలు భరించలేక ఆ పార్టీని వీడి జనసేనలో చేరుతున్నట్లు వారు వివరించారు. ఈ […]

WhatsApp Image 2024-02-20 at 8.52.18 AM Viral

దళితులపై కక్ష సాదింపు చర్యలెందుకు…???

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారన్న కక్షతో ఆ గ్రామంలోని దళిత యువకులే లక్ష్యంగా వారిపై భౌతిక దాడులు, రోడ్లపై కారులతో ఢీకొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చంపేస్తానని బెదిరిస్తుండడంతో దళితులు అక్కడ నాయకుల అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని సానుకూలంగా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూసి కారుకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో దళిత యువకులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే… […]

WhatsApp Image 2024-02-18 at 7.28.55 PM Political

తిరుమలాయపాలెం లో టి.డి.పి. లోకి పలువురు చేరిక…

కాకినాడ జిల్లాలో వై.సీ.పీ. కి మరో షాక్ తగిలింది. కాకినాడ జిల్లాలాకు చెందిన జగ్గంపేట మండలం లో తెలుగు దేశం పార్టీలోకి గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ నుంచి పలువురు నాయకులు, యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేసారు.ఈ సందర్బంగా ఆయన ఇర్రి పాక శివాలయం వద్ద వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నూతంగా పార్టీలోకి […]

WhatsApp Image 2024-02-16 at 12.12.05 PM Political

ప్రచార రథానికి ప్రత్యేక పూజలు…

జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్ తో కూడిన ప్రచార రథాన్ని సన్నద్దం చేసారు. రథసప్తమి సందర్బంగా ఆయన ఇర్రిపాక వద్ద ఉన్న శివాలయంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఘనంగా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస పాలనను అంతం చేసి ప్రజలకు విమూక్తి కలిగించేందుకు ఈ ప్రచార రథాన్ని […]

WhatsApp Image 2024-02-08 at 3.59.48 PM Crime

5,450 కేజీల పి.డి.ఎస్‌ బియ్యం సీజ్…???

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్‌ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, […]

WhatsApp Image 2024-02-06 at 8.40.11 PM Exclusive

స్కాలర్ షిప్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన మలబార్…

ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి మహిళా కళశాలలో ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పరిధి గ్రామాల్లో ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న పేద విద్యార్థినిలు, తల్లిని గానీ తండ్రిని గానీ కోల్పోయిన వారు చదువుల్లో ప్రతిభావంతులకు ఈ స్కాలర్ […]

WhatsApp Image 2024-01-09 at 7.26.04 PM Exclusive

ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం…

జగ్గంపేట మండలం లో ఎ.డి.ఏ. డివిజన్ పరిధిలో వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆవగాహన కార్యాక్రమానికి రీజనల్ ప్రాజెక్ట్ కో-ఆర్డరేటర్ అరుణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… రసాయన వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రకృతి వ్యవసయం ఎలా చేయాలో ఈ సదస్సులో వారికి వివరించారు. స్థానిక గ్రామ సంఘం పరిధిలో ఉన్న రైతులందరూ ప్రకృతి వ్యవసాయం పూర్తి స్తాయిలో చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని వాటికి సంబందించిన ప్రణాళికలు […]