WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM Political

టీ.డీ.పీ. పాలనతోనే రాష్ట్రం సురక్షితం…

కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జగన్నాధపురం 20 వ డివిజన్ ఎన్టీఆర్ స్కూల్ వద్ద జయహో బీ.సీ. సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు పాలనతోనే ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అభాసుపాలైoదని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో […]