WhatsApp Image 2024-02-09 at 7.15.21 PM Knowledge

ఆరోగ్య శిబిరాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి…!!!

గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలను నిర్వహించి అక్కడ ఉన్న ప్రజల్లో వైద్యంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగిస్తామని వడ్డాది ఆదిత్య అన్నారు. శుక్రవారం ఆదిత్య ఇనోదయ ఆసుపత్రి గ్రూపులో చేరడం పట్ల ఆసుపత్రి ఎం.డి. డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ హర్షం వ్యతం చేసారు. మొదట డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. తదనంతరం కాకినాడ ఇనోదయ ఆసుపత్రిలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆదిత్య రోటరీ గోల్డెన్ […]