kakinada Exclusive

8గ్రామాల విలీనంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటు చేయాలి…

ఇంద్రపాలెంలో పౌర ప్రతినిధుల సమావేశాన్ఇ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జిల్లాకేంద్రంలో నగర పాలక సంస్థ పౌర సౌకర్యాలు లేకుండా 13 సంవత్సరాల నుండి నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. 8అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. 2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల తరుణంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినం దున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించాన్నారు. తూర్పు గోదావరి జిల్లా […]

WhatsApp Image 2024-01-29 at 9.45.44 AM Kakinada

మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మది వేడుకలు…

కాకినాడ రూరల్ నియోజక వర్గంలో హుందా రాజకీయాలకు, ఆధ్యాత్మిక, సేవాభావా కార్యక్రమాల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి కాకినాడ రూరల్ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. స్దానిక ఇంద్రపాలేం మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను స్వగృహం నందు గ్రామ ప్రజలు, వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు, పంచాయితీ పెద్దలు, వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక […]

WhatsApp Image 2024-01-01 at 4.02.03 PM Exclusive

భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవానికి స్ఫూర్తి…

కాకినాడ నగరం ఇంద్రపాలెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ కోరేగావ్ స్మారక స్థూపం వద్ద మృతవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… పీష్వా బ్రాహ్మణులపై మహార్‌ పోరాట యోధుల యుద్ధ విజయానికి చిహ్నమే భీమా కోరేగావ్‌ అని అన్నారు. 500 మంది మహా వీరులు 28 వేల మంది పీష్వా బ్రాహ్మణ సైన్యంతో మహారాష్ట్ర కోరే గావ్‌లోని భీమా నది వద్ద భీకర యుద్ధం చేసి 1818 జనవరి 1న విజయం సాధించారని […]

WhatsApp Image 2023-11-03 at 7.22.09 AM Political

మద్యం టెండర్ల లో చంద్రబాబు తప్పు చేసాడనడం సిగ్గుచేటు…. – కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని-

చంద్రబాబుకు బెయిల్ తధ్యమని తెలియటంతో మద్యం టెండరు లో అవినీతి జరిగిందని కేసు పెట్టారని కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని ఆరోపించారు. అవినీతి నిరూపించకుండా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఇంద్రపాలెం ధర్నా చౌక్, అంబేద్కర్ సర్కిల్ వద్ద తెలుగు మహిళలు, తెలుగు దేశం బీ.సీ. కమిటీ నాయకులతో నిరసన ధర్నా చేపట్టారు.

300636-kurasala-kannababu Political

3.35 కోట్ల రూపాయల వ్యయంతో ఇంద్రపాలెం ప్రధాన రోడ్డు నిర్మాణ…. -ఎమ్మెల్యే కురసాల కన్నబాబు-

ఎన్నో ఏళ్లుగా శిధిలావస్థలో ఉన్న ఇంద్రపాలెం నుండి చీడుగ, కొవ్వాడ, రామేశ్వరం, అచ్చుతాపురం వెళ్ళే ప్రధాన రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇందుకు సంబంధించి స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి దిగవున కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గిసాల శ్రీను అధ్యక్షతన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు 3.35 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో చేపట్ట బోయే నిర్మాణ పనులకు సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ… ఇంద్రపాలెం చీడుగా, […]