8గ్రామాల విలీనంతో గ్రేటర్ కాకినాడ ఏర్పాటు చేయాలి…
ఇంద్రపాలెంలో పౌర ప్రతినిధుల సమావేశాన్ఇ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… జిల్లాకేంద్రంలో నగర పాలక సంస్థ పౌర సౌకర్యాలు లేకుండా 13 సంవత్సరాల నుండి నిర్వీర్యం అవుతున్నాయని అన్నారు. 8అర్బన్ గ్రామాల ప్రగతి అత్యంత దుర్భరంగా మారిందన్నారు. 2017లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల తరుణంలో గ్రామ రికార్డులు వెనక్కి వెళ్లిన సాంకేతిక అంశాలుగా విలీనం నిలిచినం దున టెక్నికల్ ఇబ్బందులు లేకుండా నగర పరిధికి తక్షణం తీసుకురావాల్సిన అత్యవసరాన్ని ప్రభుత్వం గుర్తించాన్నారు. తూర్పు గోదావరి జిల్లా […]




