maxresdefault (1) Exclusive

ప్రధాన మంత్రి చేతులమీదుగా కొత్త విమానాశ్రయ ప్రారంభం…

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అంతకముందు అయోధ్యలో తిరిగి అభివృద్ధి చేసిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ఆవిష్కరించారు. తదరంతరం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కోసం అనేక అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు కూడా చేస్తారు. విమానాశ్రయం నుంచి రైల్వేస్టేషన్‌ వరకు రోడ్‌షో మార్గంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ప్రధానికి చేతులెత్తి స్వాగతం పలికారు.వీటితో పాటు కొత్త అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అయోధ్యలోని కొత్త విమానాశ్రయానికి […]

WhatsApp Image 2023-12-29 at 4.16.03 PM Political

కేంద్ర పథకాలపై అవగాహన కల్పించాలి… -శోభిత్ గుప్తా-

మల్కిపురం మండల పరిధిలోని చింతలమోరి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగాల ఆర్థిక సంచాలకులు శోభిత్ గుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు 20 సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలనేదే లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయబ డిందన్నారు. ఆ దిశగా ప్రభుత్వ యంత్రాంగం […]

th (1) Political

కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలల్లో రేవంత్ రెడ్డి…

మహా రాష్ట్రలో నాగ్ పూర్ లో కాంగ్రెస్ 139 వ ఆవిర్భావ దినోత్సవ వెడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వెడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి దోహదపడిందని, భారత న్యాయ యాత్ర తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఎర్రకోటపై పార్టీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. 56 అంగుళాల […]

dj Exclusive

మహారాష్ట్రలో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు…

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 117 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ వెళ్లడించారు. దాదాపు ఏడు నెలల్లో మొదటిసారిగా ఎక్కువ కేసులు నమోదయ్యయని ఆయన అన్నారు. అదనంగా, నాసిక్ నుండి ఒక మరణం నమోదయ్యిందని అన్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వారు సమావేశాలకు దూరంగా ఉండాలని ఆయన పి.టి.ఐ.కి. చెప్పారు. 24 గంటల వ్యవధిలో ఆరు కొత్త మరణాలు నమోదయ్యాయని, మహారాష్ట్ర నుండి 2, కర్ణాటక, కేరళ, పశ్చిమ […]

corona Viral

వచ్చే 10-15 రోజులు అప్రమత్తంగా ఉండాలి… -మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి-

2024 నూతన సంవత్సర వేడుకల దృష్య పర్యాటక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలు రద్దీగా ఉండే అవకాశముందని రాబోయే 10-15 రోజుల్లు పాటు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ ఆధేశించారు. కొత్త సబ్ వేరియంట్ జే.ఎన్..1 వల్ల వచ్చే కేసులను గుర్తించే దృష్ట్యా కరోనావైరస్ పరీక్షల సంఖ్యను పెంచాలని ఆయన సంబందిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు కచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు కొత్త సంవత్సరాన్ని […]

vijayakanth-001 Viral

ఆసుపత్రిలో చేరిన విజయకాంత్…

తమిళనాడు ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నాయకుడు విజయకాంత్ కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీనించడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ రెండు వారాల క్రితం డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా మంగళవారం అర్థరాత్రి ఆయన మళ్లీ అనారోగ్య కారణాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు.గతంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన పరీక్షల కోసం ముందుగా ఆసుపత్రికి వస్తున్నారు. ఆయన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రిలో […]

hospital-bed-1229668 Viral

కోవిడ్-19 పేషెంట్లకు ప్రత్యేక పడకలు… -AIIMS-

కోవిడ్-19 కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో, తాజా వేరియంట్ జే.ఎన్.-1 యొక్క వ్యాప్తి దృష్య ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) వ్యాధి రోగుల కోసం ఒక ఆకస్మిక చర్యను రూపొందించింది. తీవ్రమైన అనారోగ్యంతో భాదపడుతున్న అత్యవసర రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి ప్రతి ఆసుపత్రిలో ప్రతి ఇన్‌పేషెంట్ వార్డులోను రెండు పడకలను కేటాయించినట్టు వెళ్లడించింది. ఒక వైపు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ… దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిరోజూ సగటున 3 నుంచి […]

R Telangana

అర్హులైన వారికి 6 పథకాలు అమలు… -తెలంగాణ సీఎం-

ఎన్నికలకు ముందు ప్రచారంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మామీల దృష్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమం కింద తెలంగాణ ముఖ్యమంత్రి కే. రేవంత్ రెడ్డి అమలుచేసిన ఆరు హామీల కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనుందని తెలిపారు. ఇందులో భాగంగా దరఖాస్తులను స్వీకరించడానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు అన్ని గ్రామాల్లో సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. వీటికి అర్హులయిన వారిని గుర్తించడమే […]

rv Viral

సీ.ఎం. రేవంత్ రెడ్డి ప్రధానితో భేటీ…

ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపనేత భట్టి విక్రమార్క కలిసే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల సమస్యలపై ముఖ్యమంత్రి ధ్వజమెత్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదేవిదంగా సమయాన్ని బట్టి సి.ఎం., డిప్యూటీ సి.ఎం. కలిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశముందని తెలిపారు.

AA1m1LGO Exclusive

క్రిస్మస్ వేడుకల్లో ప్రదాని మోడీ…

క్రిస్మస్ వేడుక సందర్బంగా సమాజంలోని ప్రముఖులందరు కలిసి ప్రధాని స్వగృహంలో ప్రధాని మంత్రి మోడీ ని కలిసి సుభాకంక్షలు తెలిపారు. వచ్చినవారికి ప్రధాని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేదలకు, అణగారిన వారికి సేవ చేయడంలో క్రైస్తవ సమాజం ఎప్పుడూ ముందుంటుందని దేశ నిర్మాణంలో క్రైస్తవ సమాజం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుశీల్ కుమార్ రుద్ర ఆధ్వర్యంలో […]