shutterstock_198494135 Political

బీ.జే.పీ. లోకి భారీగా చేరనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు…

ఫిబ్రవరి 20 నుండి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ వంటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపిలు మరియు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ బి.జె.పి.లో చేరతారని సీనియర్ బిజెపి మూలం తెలిపింది. చేరడం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వెళ్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేరికలు జరుగుతాయని తెలిపారు. బీఎస్పీకి చెందిన లాల్‌గంజ్ ఎం.పీ. […]

download (1) Cricket

టీం ఇండియా క్రికెటర్ నుంచి వైదొలగనున్న టాప్ క్రికెట్…

టీం ఇండియా క్రికెటర్ మనోజ్ తివారి క్రికెట్ లో అన్ని ఫార్మేట్ల నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు. బీహార్ తో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రంజీ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని తెలిపారు. గత సంవత్సరంలో క్రికెటర్ నుంచి విరామం తీసుకుంటున్నాన్ని ప్రకటించి తిరిగి రావడం జరిగింది. అయితే ఈసారి మాత్రం నో యూ టర్న్ అని తివారి ఎక్స్ లో తెలిపారు.

gslvmark3 Future

మరో విజయాన్ని కైవసం చేసుకున్న ఇస్రో…

భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో విజయ పతాకంలో మరో సంచలనం సృష్టంచింది. ఈ సంస్థ ఇన్సాట్ త్రీడీఎస్ అనే మూడో తరం ఉపగ్రహాన్ని వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రం షార్ నుంచి చేపట్టారు. జీ.ఎస్.ఎల్.వీ. అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. సముద్రాల ఉపరితలాలను, భూ ఉపరితల అధ్యయనం, పర్యవేక్షించేందుకు వీలుగా ఇస్రో […]

OIF Movies

ముఖేష్ అంబానీ పై రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు…

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నుండి తనకు లభించిన జీవిత సలహా గురించి రణబీర్ కపూర్ ఇటీవల ఒక ప్రకటనలో వెళ్లడించారు. రణబీర్ నటించిన సినిమాలో తన నటనకు మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. అవార్డును స్వీకరిస్తూ… రణ్‌బీర్ ‘ముఖేష్ భాయ్’ తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మీ పని యొక్క విజయాన్ని ఎప్పుడూ మీ తలపైకి రానివ్వద్దని మరియు వైఫల్యం మిమ్మల్ని ఎప్పుడూ కిందకి లాగవద్దని ఆయన తనతో ఎప్పుడూ చెప్పేవాడని వెల్లడించాడు. ప్రేక్షకుల్లో […]

hqdefault Viral

కడప చెన్నై హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

రాజంపేట కడప చెన్నై ప్రధాన రహదారి పంజాబీ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం వచ్చి వేగంగా ఢీ కొన్ని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ స్థానికులు సమాచమివ్వడంతో మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న రెండు మృత దేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి […]

BB1iq0CW Movies

దంగల్ మూవీ కో-స్టార్ సుహాని భట్నాగర్ మృతి…

దంగల్‌లో అమీర్ ఖాన్ తెరపై కనిపించిన కుమార్తె సుహాని భట్నాగర్ శనివారం ఉదయం మరణించింది. ఆమె మరణానికి కారణం తెలియనప్పటికీ, సెక్టార్ 17, ఫరీదాబాద్‌లో నివసించే సుహాని యొక్క అంత్యక్రియలు సెక్టార్‌లోని అజ్రోండా శ్మశానవాటికలో జరుగుతాయని వెళ్లడి. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో జూనియర్ బబితా ఫోగట్ పాత్రను సుహానీ భట్నాగర్ పోషించారు. తిరిగి 2021లో సుహాని తన అద్భుతమైన లుక్‌లతో నెటిజన్ల హృదయాలను దోచుకుంది. ఆమె ఫోటోలు కొన్ని ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఆమె […]

OIP (3) Viral

రైతులపై దమనకాండను ఖండించిన డాక్టర్ పిట్టా వర ప్రసాద్…

పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన లక్షలాది రైతాంగం రైతు పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని, రుణ మాఫీ, పంటల భీమా వంటి విధానాలు అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీ నగరంలో ప్రదర్శన చేసి ప్రధాని మోడీ కి మెమొరాండం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అందులో భాగంగా ఢిల్లీ యాత్రగా చేరుకుంటున్న రైతులపై బీ.జే.పీ. కేంద్ర ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయోగించిన దమనకాండను ఆర్.పి.ఐ. తీవ్రంగా ఖండించింది. 200 పైగా […]

WhatsApp Image 2024-02-16 at 2.21.10 PM Viral

డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టు విచారణ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ధర్మాసనం ముందు పిటిషన్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విచారణకు అనుమతి కోరారు. ఎస్‌.జీ.టీ. టీచర్ పోస్టులకు బీ.ఈ.డీ. అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. బీ.ఈ.డీ. అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా […]

akshay-kumar-1-1585464872 Movies

అబుదాబిలో ఆ ఆలయ ప్రారంభోత్సవంలో అక్షయ్ కుమార్…

అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఆశీర్వాదం అని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన బాప్స్ హిందూ మందిర్ శాస్త్రీయ సాంకేతికతలతో కూడిన పురాతన నిర్మాణ పద్ధతులను ఉపయోగించి నిర్మించారని అన్నారు. అబుదాబిలో బాప్స్ స్వామినారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో భాగమైనందుకు ఆశీర్వదించబడ్డానన్నారు. తనకు ఎంతో చారిత్రాత్మకమైన క్షణమని అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో నటులు […]

rapegood_0 Crime

రాజస్తాన్ లో మహిళలపై అత్యాచారం…!!!

రాజస్తాన్ రాష్ట్రంలో అమ్మాయిలపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే… రాజస్తాన్ లో సిరోలి గ్రమానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అంగన్ వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయ మాటలు చేప్పి 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముందు వారికి అశ్రయం కల్పించి నమ్మించి ఆహారంలో మత్తు మందును కలిపి స్పృహలో లేని సమయంచ చూసి వారిని అత్యాచారం చేసారు. అత్యాచారానికి గురయిన వారు పోలీసులను అశ్రయించడంతో ఈ ఘటన బయటకు […]