కంగనా రనౌత్ ఎన్నికను సవాల్ చేస్తూ హైకోర్టు నోటీసులు జారీ…
మండి లోక్సభ స్థానం నుంచి తన ఎన్నికను పక్కన పెట్టాలని దాఖలైన పిటిషన్పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం బీ.జే.పీ. ఎం.పీ. కంగనా రనౌత్కి నోటీసులు జారీ చేసింది. మండి నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తప్పుగా తిరస్కరించారని పిటిషనర్ లాయక్ రామ్ నేగి ఆరోపించారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగి మరియు కిన్నౌర్ నివాసి అయిన నేగి మీడియా తో మాట్లాడుతూ.. తాను సేవ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందానని […]









