భాదితులను పరామర్శించిన భారత విదేశంగా శాఖ సహాయ మంత్రి…
కువైట్లోని మంగాఫ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 45 మంది భారతీయ బాధితుల మృత దేహాలను తీసుకుని భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం శుక్రవారం తెల్లవారుజామున కొచ్చికి బయలుదేరినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కువైట్లోని భారత రాయబార కార్యాలయం కువైట్లో అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయ బాధితుల మృతదేహాలను తీసుకువెళ్లే ప్రత్యేక IAF విమానం కొచ్చికి బయలుదేరిందని X పై పోస్ట్ చేసింది. బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో […]









