india Business

భారత్ పై మగ్గుచూపుతున్న ఆ కంపెనీలు..

కొన్ని రోజులుగా ఇజ్రాయెల్ కు హమాస్ కు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే. ఈ కారణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగుల భద్రత దృష్యా ఇంటి దగ్గరే ఉండి పనిచేసుకోనే అవకాశం కల్పించాయి. మరి కొన్ని కంపెనీలు తమ కార్య కలాపాలను వేరే దేశాలకు విస్తరించే పనిలో ఉన్నాయి.ప్రతీ ఏటా సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి లాభాలను అందుకుంటున్నా… ఇజ్రాయిల్ నేడు దహినీయ స్తితికి మారింది. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పెద్ద కంపెనీల కార్యకలాపాలు ఆ […]