10-accident-chennai-IndiaInk-superJumbo Viral

తృటిలో ప్రమాదం తప్పిన చెన్నై-హైదరాబాద్ ఎక్స్ ప్రస్…

చెన్నై నుంచి హైదరాబాద్ వెల్లే రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 50 మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి అందులో ఉన్నవారిని బటకి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో నాంపల్లి స్టేషన్ లో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలాపారు. చెన్నైలోని డాక్టర్ ఎం.జీ. రామచంద్రన్ సెంట్రల్ స్టేషన్ […]

887910-amit-shah-new Exclusive

ఇబ్రహీంపట్నంలో సమావేశానికి హాజరయిన అమిత్ షా…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమీక్షించడానికి ఇతర చర్చలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీ.జే.పీ. యూనిట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ స్థాయిల్లోని బీ.జే.పీ. రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహలపై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఔత్సాహిక కార్యక్రమం వికాసిత్ భారత్, రామమందిర శంకుస్థాపనతో సహా […]

revanth Political

పేదల అభివృద్ధే అసలైన అభివృద్ధి… -రేవంత్‌రెడ్డి-

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సదస్సులో ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్‌ లెవెల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించాలని అధికారులకు సూచించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రతీ పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందాలి అప్పటి వరకు దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేసారు. పెద్ద పెద్ద భవనాలను చూపి వాటిని అభివృద్ధిగా చూపిస్తే […]

WhatsApp Image 2023-12-06 at 3.15.40 PM Hyderabad

కాంగ్రెస్ పార్టీ అధినేతలను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో ఎల్.బి స్టేడియంలో రేపు మ ధ్యాహ్నం 1.04 గంటలకుకి రేవంత్ రెడ్డి రేపు ప‌ద‌వీ బాధ్య‌ త‌లు స్వీక‌రించనున్నారు. ఈ నేప‌ధ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకా గాందీల‌ను కలిశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు . అంతకు ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు […]

Screenshot_20231109_095446 Political

పవన్ పై ఓ.యూ విద్యార్థులు ఆగ్రహం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై హైదరాబాద్ లో ఓ.యూ. జే.ఏ.సీ. నేతలు ఫైర్ అయ్యారు. డూప్ లేకుండా నటించలేని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేసి కోట్లల్లో దోచుకుంటున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చాక 14 రోజుల పాటు ఆహారం మానేసిన వ్యక్తి, ఇప్పుడు వచ్చి తెలంగాణలో రాజకీయం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ను తరిమి తరిమి కొడతాం అని ఓ.యూ. విద్యార్థులు అల్టిమేటం జారీ చేశారు.