OIP (20) Exclusive

ఒవైసీకి వ్యతిరేకంగా పోటీ చేయనున్న హైదరాబాద్ ఎం.పీ. అభ్యర్థి మాధవి లత…

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లతపై ప్రధాని నరేంద్ర మోదీ తన దృష్టిని పెంచారు. 49 ఏళ్ల క్లాసికల్ డ్యాన్సర్ మరియు పారిశ్రామికవేత్త మే 13 వ తేదీన జనగబోయే ఎన్నికల్లో హైదరాబాద్ ఎం.పీ. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో తలపడనున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి ఒవైసీ ఈసారి 1,50,000 ఓట్ల తేడాతో ఓడిపోతారని ఆమె జోస్యం చెప్పింది. దానితో ప్రధాని మోడీ ఎక్స్‌ లో […]

WhatsApp Image 2024-04-07 at 10.25.27 AM Crime

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై కారు బీభత్సం…

తెలంగాణ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఫోటోలు దిగుతున్న ఇద్దరి యువకులను ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో అనిల్ అనే యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. మరో యువకుడుకు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వెంటనే భాదితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుత భాదితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా […]

OIP (13) Political

కాషాయ పార్టీ రాడార్‌లో పది లోక్‌సభ స్థానాలు…

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 10 సీట్లు సాధించి ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని బీ.జే.పీ. లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిలో నాయకులు, క్యాడర్ ఇప్పటికే సెగ్మెంట్లలో పని చేస్తున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం వారికి గ్రౌండ్ లెవల్ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టడానికి వెళ్లడించింది. జాతీయ నాయకత్వం లోక్‌సభ నియోజకవర్గాల నుంచి ప్రతి వారం సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరో 10 రోజుల్లో […]

WhatsApp Image 2024-04-02 at 11.17.46 AM Telangana

మున్సిపల్ శాఖ నిర్యక్ష్యంతోవృద్ధుడి మృతి…

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో ఘోర విషాదం చోటుచేసుకుంది. టోలిచౌకి ఆదిత్య నగర్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పనుల నిమిత్తం రోడ్డు పక్కన 5 మీటర్ల లోతున పెద్ద గుంత తవ్వగా నమాజ్ చేసుకొని స్కూటీ మీద వస్తున్న గులాం మహమ్మద్ (78) అదుపు తప్పి అందులో పడిపోయాడు. ఆయనను వెంటనే స్థానికులు రక్షించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాని ఇంటర్నల్ డ్యామేజెస్ కావడంతో అతను మరణించినట్లు వైద్యులు వెళ్లడించారు. మున్సిపల్ శాఖ ఎవరికీ కేటాయించకపోవడంతో […]

revanth-reddy-1 Telangana

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి…

ఫోన్‌లు ట్యాప్‌ చేసి ఉండవచ్చు అని కె.టి. రామారావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. గత భారత రాష్ట్ర సమితి బి.ఆర్‌.ఎస్. ప్రభుత్వ హయాంలో ఎవరైనా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడితే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఆరోపించిన ట్యాపింగ్‌కు సంబంధించి అరెస్టులు జరిగిన సమయంలో రావు ప్రకటన మరియు రెడ్డి ప్రతిస్పందన రెండూ వచ్చాయి.ఇంతకు ముందు ట్యాపింగ్‌ ద్వారా తమకు ఓట్లు వేసిన ప్రజలను ప్రభుత్వం భయపెట్టింది. కొన్ని కాల్స్‌ ట్యాప్‌ చేశామని కే.టీ.ఆర్‌. […]

th Hyderabad

బీ.ఆర్.ఎస్. కు షాక్ ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు…

భారత రాష్ట్ర సమితి పార్టీకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు పార్టీని వీడి తన మాతృ పార్టీ అయిన కాంగ్రెస్‌లోకి తిరిగి వస్తున్నట్లు ప్రకటించారు. కేశవరావుతో పాటు ఆయన కుమార్తె, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కూడా పార్టీలో చేరనున్నారు. మార్చి 30న తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు విజయలక్ష్మి విలేకరులతో చెప్పగా.. పాత పార్టీలో చేరే తేదీని తాను ఇంకా నిర్ణయించుకోలేదని రావు చెప్పారు. విజయలక్ష్మితో […]

OIP (44) Hyderabad

ఫోన్ ట్యాపింగ్ కేసు ముగ్గురు సీనియర్ పోలీసులు అరెస్ట్…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో కె. చంద్రశేఖర్ రావు బి.ఆర్.ఎస్. పార్టీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కొన్ని కంప్యూటర్ సిస్టమ్స్, అధికారిక డేటాను ధ్వంసం చేసిన కేసులో హైదరాబాద్ పోలీసులు ఆదివారం మరో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులను పట్టుకున్నారు. కే.సీ.ఆర్. హయాంలో సీ.ఎం. రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లు టేపింగులకు గురయ్యాయని ఆరోపించారు. బీ.ఆర్‌.ఎస్. […]

k-kavitha-114014480-16x9_0 Hyderabad

బీ.ఆర్‌.ఎస్. లీడర్ కవితకు షాక్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు…

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బీ.ఆర్.ఎస్. నాయకురాలు కే. కవితను ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండాలని ఆదేశించింది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. గత వారం అరెస్ట్ చేసింది. ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్‌ను 6 రోజులకు ఈ.డీ. రిమాండ్‌కు పంపిందని వెళ్లడించింది. అంతకుముందు రోజే ఆమెను కోర్టుకు తీసుకువెళుతుండగా కె. కవిత ఈ.డి. […]

maxresdefault (6) Hyderabad

మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు… – మాజీ ఎం.పీ. హనుమంతరావు-

బీ.ఆర్‌.ఎస్. నేతల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరువు దిగజారుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎం.పీ. వీ. హనుమంత రావు మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేసి బీ.ఆర్‌.ఎస్‌. ను ఓడించారు. ఇప్పుడు మన పార్టీ బీ.ఆర్‌.ఎస్. నేతలకు ఎందుకు స్వాగతం పలుకుతోంది? బీ.ఆర్‌.ఎస్‌. నేతలను పార్టీలోకి తీసుకుని కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేయొద్దని అన్నారు. రేవంత్ వెళ్లి బీ.ఆర్.ఎస్. నేతలను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదన్నారన్నారు. ఇలాంటి సమస్యలను […]

WhatsApp Image 2024-03-23 at 10.45.21 AM Viral

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారి ఇళ్లలో సోదాలు…

ప్రణీత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు పది మంది కీలక వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటలిజెన్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న ప్రభాకర్ రావుతో పాటు పది మంది అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సర్వర్ ను తన ఇంట్లోనే పెట్టుకున్న ఐ న్యూస్ ఎం.డీ. శ్రవణ్ రావు లండన్ పారిపోయినట్లుగా అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుమానితులంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం సంచలనంగా […]