హత్రాస్ ఘటన పై విచారణకు ఆదేశించిన సీ.ఎం. …
జూలై 2న యూ.పీ. లోని హత్రాస్లో భోలే బాబా సత్సంగం సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో 122 మందికి పైగా మరణించారు, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం హత్రాస్కు 47 కిలోమీటర్ల దూరంలోని ఫుల్రాయ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటన పై స్పందించిన సీ.ఎం. యోగి ఆదిత్యనాథ్ దీనిపై విచారణకు ఆదేశించారు. హత్రాస్ ప్రమాదం తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక చర్యలు తీసుకున్నారు. సికిందరావు తహసీల్ పరిధిలోని ఆరుగురు అధికారులను […]


