01nuh-violence2 Viral

హర్యానాలో ఘోర విషాదం… 10 మంది మృతి…

హర్యానాలోని నుహ్ సమీపంలో శనివారం ఉదయం ధారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కుండలి-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయానికులతో ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగడంతో ఆ మంటల్లో చిక్కుకొని పది మంది భక్తులు మరణించారు. అంతేకాకుండా పలువురికి తావ్ర గాయలు అయ్యాయి. భక్తులు ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావన్‌ల తీర్థయాత్ర చేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మహిళలు, పిల్లలు సహా ఒక కుటుంబానికి చెందిన 60 మందికి పైగా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. వారందరూ పంజాబ్ నివాసితులుగా […]

OIP (14) Haryana

హర్యానాలో కాంగ్రెస్ కు మద్దతుగా స్వతంత్ర ఎమ్మెల్యేలు…

నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలో మెజారిటీని కోల్పోయినట్లు కనిపిస్తున్నందున పెద్ద రాజకీయ సంక్షోభం మధ్యలో కనిపించింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లెన్ మరియు ధరంపాల్ గొండర్ తమ మద్దతును ఉపసంహరించుకుని కాంగ్రెస్‌కు మద్దతుగా మారిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీకి మద్దతిస్తామని చెప్పారు. ఈ పరిణామంపై సీ.ఎం. సైనీ స్పందిస్తూ… కాంగ్రెస్ పార్టీకి ప్రజల కోరికలతో ఎలాంటి సంబంధం […]

b94a051dc296af5e735de3ff63784230-800x455 Political

హర్యానాలో బీ.జే.పీ. కి ఎదురుదెబ్బ…

ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీ.జే.పీ. ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి విస్తరించడంతో మంగళవారం హర్యానాలో భారీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. పుండ్రి నుండి రణధీర్ గోలన్, నీలోఖేరీ నుండి ధరంపాల్ గొండర్, మరియు దాద్రీ నుండి సోంబీర్ సింగ్ సాంగ్వాన్ రోహ్‌తక్‌లో విలేకరుల సమావేశంలో తమ నిర్ణయాన్ని ప్రకటించారు. బాద్‌షాపూర్‌కు చెందిన రాకేష్ దౌల్తాబాద్ కూడా తమతో చేరతారని అనుకున్నారని, అయితే సకాలంలో వేదికకు చేరుకోలేకపోయారని సాంగ్వాన్ చెప్పారు. మీడియాతో మాట్లాడిన ధరమ్ […]

polyster-congress-flag Political

హర్యానా లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్…

మే 25న జరగనున్న హర్యానా లోక్‌సభ ఎన్నికలకు ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌పై పార్టీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దివ్యాంశు బుద్ధి రాజాను పోటీకి దింపింది. అదేవిధంగా సిర్సా స్థానం నుంచి హర్యానా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు కుమారి సెల్జాను పోటీకి దింపిందనట్లు తెలిపింది. హిసార్‌ నుంచి లోక్‌సభ అభ్యర్థిగా మాజీ ఎం.పీ. జై ప్రకాష్‌ను, […]

BB1lugJ4 Viral

హర్యానాలోని ఘోర రోడ్డు ప్రమాదం… 5గురు వద్యార్ధులు మృతి…

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొందరు గ్రామస్తులు మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ధర్మేందర్ నుండి కీ లాక్కొని వాహనం ముందుకు వెళ్లకుండా ఆపారు. అయితే ధర్మేందర్‌ను మార్చడంపై పాఠశాల అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగి తాళాలు అతనికి అందజేశారు. ప్రస్తుతానికి డ్రైవర్‌కు కీలను తిరిగి ఇవ్వాలని ఈ గ్రామస్తులను అభ్యర్థించారు, కొత్త డ్రైవర్‌ను పంపుతామని […]

BB1jJRrp Political

హర్యానా సీ.ఎం. పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా…

లోక్‌సభ స్థానాలపై దుష్యంత్ చౌతాలాకు చెందిన జననాయక్ జనతా పార్టీ జే.జే.పీ. తో బీ.జే.పీ. పొత్తు పెట్టుకోవడంతో హర్యానా ముఖ్యమంత్రి పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2019 లో బీ.జే.పీ. తో పొత్తు పెట్టుకున్న జే.జే.పీ. రెండు లోక్‌సభ స్థానాల కోసం ఒత్తిడి చేస్తోంది, అయితే బీ.జే.పీ. మొత్తం 10 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావించిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో హిసార్‌, భివానీ నుంచి పోటీ చేయాలని జే.జే.పీ. […]

BB1jC0ba Haryana

బీ.జే.పీ. ని గెలిపించడంలో హర్యానా ప్రధాన పాత్ర… -కైలాష్ విజయవర్గీయ-

హర్యానా ప్రజలు బీ.జే.పీ. ని భారీ మెజార్టీతో గెలిపించడం అలవాటు చేసుకున్నారని బీ.జే.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హామీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, రాష్ట్రంలోని పది లోక్‌సభ స్థానాల్లో కమలాన్ని ఎంచుకుని కేంద్రంలో మెజారిటీతో మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో హర్యానా ప్రముఖ పాత్ర పోషిస్తుందని ప్రజలు అత్యుత్సాహం చూపిస్తున్నారని అని విజయవర్గీయ అన్నారు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీ.జే.పీ. […]

divyapahujas1-1705149614 Crime

అనుమాన స్పదరీతిలో మాజీ మోడల్ మృతదేహం…

హర్యానా రాష్ట్రంలో ఇటీవల ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో ఒక కాలువలోని అనుమాన స్పదరీతిలో ఒక అమ్యాయి మృతదేహం లభ్యమయ్యింది. సమాచారం అందుకున్న గురుగ్రామ్ పోలీసులు ఘటణ స్తలానికి వెళ్లారు. అక్కడ లభ్యమయి శవాన్ని పరిశీలించి మాజీ మోడల్, గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీ ప్రేయసి దివ్య పహుజా పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్ హోటల్లో కొన్ని రోజుల క్రితం ఆమెను హత్య చేసినట్లు ఆరోపించారు.