WhatsApp Image 2024-02-15 at 7.58.03 PM Exclusive

గుంటూరులో ఘనంగా వాలంటీర్ల అభినందన కార్యక్రమం…

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల ఉత్తమ సేవలకు గాను వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేసారు. […]