WhatsApp Image 2024-02-12 at 4.37.08 PM Exclusive

జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు… -సానా సతీష్ బాబు ఫౌండేషన్-

కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని వాకలపుడి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రజలకు బీ.పీ., షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలను ఫౌండేషన్ వైద్యులు ఉచితం చేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు […]

887910-amit-shah-new Exclusive

ఇబ్రహీంపట్నంలో సమావేశానికి హాజరయిన అమిత్ షా…

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై చర్చించడానికి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను సమీక్షించడానికి ఇతర చర్చలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీ.జే.పీ. యూనిట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ స్థాయిల్లోని బీ.జే.పీ. రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నాహలపై చర్చించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఔత్సాహిక కార్యక్రమం వికాసిత్ భారత్, రామమందిర శంకుస్థాపనతో సహా […]