volunteer11585109825 Exclusive

వాలంటీర్లకు బిగ్ షక్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ఏర్పాటుచేసిన వాలంటీర్లకు బిగ్ షక్ తగిలింది. వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికలతో ముడిపడిన ఏ ప్రక్రియలోనూ వారిని పాల్గొననివ్వవద్దని పేర్కొంది. పోలింగ్ ఏజెంట్లుగా కూడా ఉండేందుకు వారు అనర్హులుగా తెలిపింది. కాగా ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసింది.

WhatsApp Image 2024-03-14 at 7.56.29 PM Kakinada

బాదిత మహిళలకు పరిష్కార వేదిక…

మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార సంఘటన, గృహహింస తదితర విషయాల్లో బాధితులకు సకాలంలో వైద్య సేవలు, చట్టపరమైన సేవలతో బాటు న్యాయ సంబంధిత విషయాల్లో బాధితులకు అండగా ఉండేందుకుగాను సౌకర్యంతమైన భవనాన్ని కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ విట్టల్ పేర్కొన్నారు. ఈ నూతన భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో […]

ca17666e-39b6-485e-82be-f6a27cdb12b7 Exclusive

మరెన్నో సేవలు అందించాలి… -వెల్ఫేర్ ఆఫీసర్ సి.హెచ్. వెంకట్రావు-

అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రెయిన్ బో క్లబ్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అలై బాలా త్రిపుర సుందరి అధ్యక్షతన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మి నాగేంద్ర పేర్కొన్నారు. చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సి.హెచ్ వెంకట్రావు మాట్లాడుతూ… ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా తమ వంతు సహాయం అందించే దిశగా మజ్జిగను తయారు చేసి […]

WhatsApp Image 2024-03-14 at 7.16.34 PM Exclusive

ఆటోకార్మికులకు ప్రభుత్వ పొదుపు సంఘాలు ఏర్పాటు చేయాలి…

ఆపదలోవున్నవారిని ఆదుకునే తత్వమే మానవత్వమని స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రతి ఒక్కరూ కలిగి వుండాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ గొల్లపేటలో గుండెపోటు తో తీవ్ర అనారోగ్యానికి గురై రెండు నెలల నుండి ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ గౌరీ శంకర్ కుటుంబానికి వివేకా అభ్యుదయ సేవా సమితి ఏర్పాటు చేసిన 25కేజీల బియ్యం ,నిత్యావసర కిరాణా సరుకులు అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం ఆటో కార్మిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు […]

OIP (14) Exclusive

గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలి… -సమయం హేమంత్ కుమార్-

గవర్నర్ కలుగచేసుకుని 2018 నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు తీర్పును అనుసరించి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. ఆయన మాట్లాడుతూ… 169 ఉద్యోగాలకు 2018లో నోటిఫికేషన్ కు 25/5/2019 న పెట్టిన గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్షలో 51 అక్షర దోషాలు, అనువాద దోషాలు, తప్పులు ఉన్నట్లుగా హైకోర్టులో అభ్యర్థులు కేసు వేసారని అన్నారు. అయితే ఐదు తప్పులను మాత్రమే పరిగణంలోకి తీసుకున్నారు కానీ […]

WhatsApp Image 2024-03-14 at 8.31.05 AM Crime

మల్లవల్లి గ్రామం లో దారుణం…

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం, మల్లవల్లి గ్రామానికి చెందిన రైతు తన పొలాన్ని కబ్జా చేశారని తాసిల్దార్ కార్యాలయంలో సర్వే పెట్టుకుంటే అక్కడికి రెవెన్యూ అధికారులతో వెళ్లిన ఆ రైతుని భూ కబ్జాదారుడు కాళ్లు చేతులను కట్టి వేసి రైతును చంపడానికి ప్రయత్నించారు. సర్వే చేస్తుంటే భూమి ఎవరిది అయితే వారికే ప్రభుత్వ అధికారులు ఇస్తారు కదా మీది అన్నప్పుడు మరి సర్వే చేస్తుంటే ఈ విధంగా దౌర్జన్యం ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు అన్ని అక్కడున్న […]

WhatsApp Image 2024-03-13 at 7.06.04 PM Exclusive

భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలి…

ఎక్కడైనా కార్మికుల ఐక్యత పోరాటాలు ద్వారానే హక్కుల సాధన సాధ్యం అవుతుందని సి.ఐ.టి.యు. జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జీ అన్నారు. జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ భవిష్యత్తులో మరిన్ని హక్కులు సాధించుకోవాలని ఆయన తెలిపారు. బుధవారం ఉదయం కాకినాడ జి.జి.హెచ్. ప్రాంగణంలో సి.హెచ్. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన శానిటేషన్ వర్కర్స్ జనరల్ బాడీ సమావేశం లో శేషబాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ నిర్వహించిన పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. అయితే […]

OIP (13) Exclusive

అక్కడినుంచే ప్రధాని రాజకీయ ప్రచారం ప్రారంభం…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భారత్ దర్శన్ సందర్భంగా ఈ నెలలో దాదాపు రూ. 8.3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల బొనాంజాను ఆవిష్కరించారు. ప్రధాని మోడీ ఇప్పుడు మార్చి 15 నుండి దక్షిణ భారతదేశం నుండి తన రాజకీయ ప్రచార పర్యటనలను ప్రారంభించనున్నారు అందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ యూనిట్లను ప్రధాని బుధవారం ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు మౌలిక సదుపాయాల […]

Delhi-police Viral

ముంబై లో 8 మంది బంగ్లాదేశ్ వాసుల అరెస్ట్…

భారతదేశంలో మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్ లో సరైన డాక్యుమెంటేషన్ లేకుండా అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణతో ఎనిమిది మంది బంగ్లాదేశ్ వాసులను ముంబై పోలీసులు అరెస్టు చేసారని ఒక అధికారి తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న నవీ ముంబైకి చెందిన యాంటీ ట్రాఫికింగ్ సెల్ సోమవారం ఉదయం బేలాపూర్ ప్రాంతంలోని షాబాజ్ గ్రామంలోని హౌసింగ్ కాంప్లెక్స్‌ లో ఉన్న ఒక ఫ్లాట్‌పై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు […]

delhi-high-court-delhi-high-courts-delhi-courts-36urmws Viral

కాంగ్రెస్ ఆదాయపు పన్ను కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పు…

కాంగ్రెస్ ఆదాయపు పన్ను కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 105 కోట్లకు పైగా బకాయి పన్ను వసూలు కోసం కాంగ్రెస్ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటీసుపై స్టే ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, కాంగ్రెస్ స్టే అప్పీల్‌ను తిరస్కరిస్తూ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ ఐ.టీ.ఏ.టీ. ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రాథమిక లోపం కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులు […]