వయనాడ్ ఘటన పై అమిత్ షా పై విరుచుకుపడ్డ కేరళ సీ.ఎం. …
భారీ వర్షాల కారణంగా వయనాడ్ లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడి అనేక మంది మృతి చెందడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు వాతావరణ హెచ్చరికలు జారీ చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం తోసిపుచ్చారు. లోక్సభలో కాలింగ్ అటెన్షన్ మోషన్పై చర్చకు సమాధానమిస్తూ… కొండచరియలు విరిగిపడడానికి కనీసం వారం రోజుల ముందు భారత వాతావరణ శాఖ కేరళలో భారీ వర్షాల గురించి హెచ్చరికలు జారీ చేసిందని, జాతీయ విపత్తు […]









