320-3206707_position-of-nota-in-evm Exclusive

నోటా’కు ఎక్కువ ఓట్లొస్తే.. – సుప్రీం కోర్టులో పిటిషన్‌..

నోటా కంటే తక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థులను తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని శివ్‌ ఖేరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సాధారణంగా ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలిచినట్టు నిర్ధారించి ప్రకటిస్తారు. మరి అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. అప్పుడు ఏం చేయాలి?. అంటే దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలూ రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ శివ్‌ ఖేరా అనే రచయిత తన […]

OIP (2) Exclusive

కాలిఫేట్ ర్యాలీకి వ్యతిరేకంగా వందలాది మంది నిరసన వ్యక్తం…

ఉత్తర జర్మనీ నగరమైన హాంబర్గ్ శనివారం పెద్ద ప్రతి-ప్రదర్శనను చూసింది. గత వారం ఇస్లామిస్ట్ సన్నివేశంతో సంబంధాలు ఉన్న వ్యక్తులు పిలుపునిచ్చిన ర్యాలీకి నిరసనగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. గత వారం హాంబర్గ్‌లో జరిగిన కార్యక్రమంలో జర్మన్ ప్రజాస్వామ్యం స్థానంలో కఠినమైన ఇస్లామిక్ చట్టమైన షరియాను ఏర్పాటు చేయాలని కొందరు వ్యక్తులు పిలుపునిచ్చారు. దాదాపు 1,000 మంది ప్రజలు శనివారం ర్యాలీలో చేరారు. ఇది సాంస్కృతిక వంతెన, సెక్యులర్ ఇస్లాం వంటి సంఘాలచే నిర్వహించబడింది. మేము ముస్లింలను […]

WhatsApp Image 2024-05-04 at 5.22.55 PM Exclusive

హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ కు కృతజ్ఞతలు… -ఎస్.పి. సతీష్ కుమార్-

కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాఫిక్ సిబ్బందికి దాతలు సమకూర్చిన హ్యెట్స్, గ్లూకోజ్, గగూల్స్, పేస్ట్, వాటర్ బాటిల్ పంపిణీ కార్యక్రమం నిర్వహిచారు. కార్యక్రమానికి ట్రాఫిక్-2 సీ.ఐ. చైతన్య కృష్ణ అద్యక్షత వహించగా కాకినాడ జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్’ ముఖ్యఅతిధిగా విచ్చేసారు. దాతలు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్, శ్రీదుర్గాసోముప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీలు రాజ్ కుమార్, తదితరులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎస్.పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ… ఎండనక వాననక […]

WhatsApp Image 2024-05-04 at 2.51.36 PM Exclusive

జ్యోతుల నిర్వహించిన పౌర సేవలు మహానగర ప్రగతికి పునాదులు…

కాకినాడ మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామ మూర్తి 89 వ జయంతి సందర్భంగా స్థానిక జవహర్ వీధిలోని వివేక్ భవన్ లో పౌర సంఘం ఆధ్వర్యాన పుష్పాంజలి నిర్వహించారు. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… కాకినాడ పురపాలక సభ్యులుగా, అధ్యక్షులుగా ప్రగతి సేవలందిం చిన జ్యోతుల సీతారామ మూర్తి సి.వి. కె. రావు, మల్లాడి స్వామి. కె.ఈ. ప్రభాజో సెఫ్ పేరిట ఆగస్టు 15న స్మారక స్టడీ సర్కిల్ ప్రారంభించారన్నారు. 1982 […]

WhatsApp Image 2024-05-04 at 8.31.22 AM Exclusive

ల్యాండ్ టైటిలింగ్ చట్టం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టం…

రాజ్యాంగం పాలన సౌలభ్యం కోసం న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ పేరుతో మూడు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క హక్కులను కార్యనిర్వాహక వ్యవస్థకు బదలాయించడం జరుగుతోందని ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని సిటిజన్స్ ఇనిషియేటివ్ కార్యదర్శి దువ్వూరు సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మూడు వ్యవస్థలకి మధ్య హక్కులు, బాధ్యతలు స్పష్టంగా ఏర్పాటు చేసిందని ఒక వ్యవస్థ విధుల్లోకి మరొక వ్యవస్థ చొరబడటం, […]

vemula Exclusive

డాక్టరల్ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదు…!!!

2016లో కుల వివక్షపై దేశవ్యాప్త ఉద్యమాన్ని రేకెత్తించిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం డాక్టరల్ విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని, తన అసలు కుల గుర్తింపు బయటపడుతుందనే భయంతో తాను నిరాశతో చనిపోయాడని తెలంగాణ పోలీసులు తెలిపారు. ఇందుకు సంభందించి విచారణ ముగిసినట్లు శుక్రవారం హైకోర్టు ప్రకటించింది. అయితే 60 పేజీల మూసివేత నివేదిక వివాదానికి దారితీసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం కోర్టు అనుమతిని కోరుతుందని రాష్ట్ర పోలీసులు అర్థరాత్రి ప్రకటించారు. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ […]

WhatsApp Image 2024-05-03 at 4.07.40 PM Exclusive

కులాల మద్య చిచ్చు పెట్టడం తగదు… -శేట్టిబలిజ సంఘీయులు-

శేట్టిబలిజల ప్రధాన్యత గుర్తించిన జగన్మోహన్ రెడ్డి పి.గన్నవరం నియోజకవర్గంలో ఉన్న శెట్టిబలిజలకు అధికంగా పదవులు కట్టబెట్టారని అలాంటి ప్రబుత్వనికి శెట్టిబలిజలు అండగా నిలుస్తుంటే కులాల మద్య వాశంశేట్టి సుబాష్ చిచ్చు పెట్టడం తగదని శేట్టిబలిజ సంఘీయులు అన్నారు. శంకరాయ గూడెం గ్రామంలో మీడియా సమవేశంలో శేట్టిబలిజ సంఘీయులు మాట్లాడుతూ… వాశంశేట్టి సుభాష్ అనే వ్యక్తి కొనసీమ జిల్లాలో కులాలు మద్య చిచ్చుపెట్టడానికి తాయరైయ్యరని అన్నారు. కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే ఎంత మాత్రం కులానికి మంచిది కాదని […]

21_ADN_31_7f784d0a30 Exclusive

సమ్మర్ స్టోరేజ్ చెరువులను పూర్తిస్థా యిలో నింపుకోవాలి…

గోదావరి డెల్టా సిస్టం పరిధిలో గల పంట కాలువలకు రబీ సీజన్ 2023-24 కు సంబంధించి పంటల సాగుకు సాగునీటి సరఫరా నిరంతరంగా జరుగుతుందని గోదావరి డెల్టా సిస్టం ధవలేశ్వరం చీఫ్ ఇంజనీర్ సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు ప్రధాన కాలువలు గోదావరి తూర్పు, మధ్యమ, పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల పరిధిలో ఉన్న వరిపంట, త్రాగునీటి అవసరాలు చివరి స్థాయికి చేరుకున్నందున పంట కాలువల్లో నీటిని 10.05.2024 శుక్రవారం సాయంత్రం 6.00 […]

OIP (7) Exclusive

భారత్ లో టెక్ దిగ్గజం పనితీరు పట్ల యాపిల్ సీఈఓ టిమ్ హర్షం వ్యక్తం…

యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తాజా ఆదాయాల కాల్ సందర్భంగా భారతదేశంలో టెక్ దిగ్గజం పనితీరు పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేశారు. మార్చి 2024తో ముగిసే త్రైమాసికంలో యాపిల్ భారతీయ మార్కెట్లో ఆదాయ మైలురాళ్లను సాధించిందని వెల్లడించింది. మొత్తం ఆదాయంలో 4 శాతం క్షీణత ఉన్నప్పటికీ.. గత ఏడాదితో పోలిస్తే ఐఫోన్ అమ్మకాలు 10 శాతం తగ్గుదల కారణంగా భారత మార్కెట్‌లో గణనీయమైన వృద్ధి కనిపించిందని కుక్ చెప్పారు. ఇది మాకు కొత్త మార్చి త్రైమాసిక […]

pic Exclusive

థాయ్ రాజకీయ నాయకురాలు సన్యాసి తో ఎఫైర్… చివరికి ఏమయిందంటే…???

ఓ మహిళా రాజకీయ నాయకురాలు తన దత్తపుత్రుడితో అక్రమ సంబంధం పెట్టుకుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం… 45 ఏళ్ల ప్రపాపోర్న్ చోయివాడ్‌కో, 24 ఏళ్ల ఫ్రా మహా ఇద్దరూ కలిసి బెడ్‌ మీద ఉన్నట్లు తెలిపారు. రాజకీయ నాయకురాలి భర్త టి అతను ఈ వ్యవహారాన్ని అనుమానించిన తర్వాత ఐదు గంటల పాటు డ్రైవ్ చేసి ఇద్దరిని కెమెరాలో బంధించాడు. గత సంవత్సరం, సానుభూతి మరియు […]