OIF (7) Exclusive

సిక్కిం ముఖ్యమంత్రిగా ఎస్.కే.ఎం. అధినేత ప్రమాణ స్వీకారం…

హిమాలయ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిక్కిం క్రాంతికారీ మోర్చా అధినేత ప్రేమ్ సింగ్ తమాంగ్ సోమవారం వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాల్జోర్ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య తమంగ్ మరియు ఆయన మంత్రిమండలితో పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయించారు. సిక్కింలోని మంత్రి మండలిలో ముఖ్యమంత్రితో సహా 12 మంది సభ్యుల బలం ఉంది. తమాంగ్ అసెంబ్లీ ఎన్నికలలో, సిక్కింలోని ఏకైక లోక్‌సభ స్థానంలో ఎస్.కే.ఎం. యొక్క అఖండ విజయానికి నాయకత్వం […]

PTI05_07_2022_000025B Viral

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం… 4గురు యూట్యూబర్లు మృతి…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అమ్రోహా ప్రాంతంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు యూట్యూబ్‌లు మరణించగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మృతులు లక్కీ, సల్మాన్, షారుక్, షానవాజ్‌లుగా గుర్తించారు. నివేదికల ప్రకారం… రౌండ్ 2 వరల్డ్ యూట్యూబ్ ఛానెల్‌లో హాస్య కంటెంట్‌ను రూపొందించడంలో నలుగురు చురుకుగా పాల్గొన్నారు. బర్త్‌డే సెలబ్రేషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో కారును యూట్యూబర్ కారు ఢీకొట్టింది. విషాదం జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలంలో జనం […]

th (8) Exclusive

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను కలిసిన సోనియా గాంధీ…

ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మరుసటి రోజు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఛాయాచిత్రాలను పోస్ట్ చేసింది. సీ.పీ.పీ. ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఈ రోజు మధ్యాహ్నం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా […]

Special-Story-on-Actor-Suresh-Gopi,-Ahead-of-His-Birthday_rj7DKMiEUB Exclusive

సోషల్ మీడియా పోస్టులపై స్పందించిన బీ.జే.పీ. ఎం.పీ. సురేష్ గోపి…

నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు సురేష్ గోపి కొత్త బాధ్యత నుండి తనను తప్పించాలనుకుంటున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఖండించారు. త్రిసూర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన సురేష్ గోపీ సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో స్పందిస్తూ నేను మోడీ మంత్రిమండలికి రాజీనామా చేయబోతున్నట్లు కొన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని అవన్ని అవాస్తవమని సమాదానమిచ్చారు. ప్రధానమంత్రి […]

th (6) Exclusive

జమ్ము కశ్మీర్ పరిస్థితిని సమిక్షించిన మోదీ…

ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి జిల్లాలోని కత్రాలోని శివ్ ఖోరీ గుహ మందిరం నుండి మాతా వైష్ణో దేవి మందిరానికి యాత్రికులను తీసుకెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక చిన్నారితో సహా తొమ్మిది మంది యాత్రికులు మరణించిన విషయం తెలిసిందే. వారితో పాటు 33 మంది ప్రయాణికులు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో 53 సీట్ల బస్సు ఆదివారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో రోడ్డుపై నుంచి లోతైన లోయలో పడిందని అధికారులు తెలిపారు. […]

dc-cover-ocmkv6vhk8r4ud5rug2v4e6bs3-20180903184724-1554003014 Viral

జమ్మూ కాశ్మీర్ లోయలో బస్సు బోల్తా… 10 మంది మృతి…

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలో బస్సు లోయలో పడింది. ఆ ప్రమాదంలో 10 మంది మరణించారని అధికారులు ఆదివారం తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం… బస్సు అనుమానాస్పద ఉగ్రవాద దాడికి గురైందని దానితో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోతైన లోయలో పడిపోయిందని తెలిపారు. బస్సు యాత్రికులతో శివఖోరిలోని ఆలయానికి వెళ్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఘటన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ కోసం పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది మరియు మరిన్ని వివరాలు […]

OIP (21) Business

మూడు సెకన్లలో రూ. 30 లక్షల కోట్లు రికవరీ చేసిన నిఫ్టీ…

సెన్సెక్స్ శుక్రవారం కొత్త గరిష్టాన్ని నమోదు చేయగా, నిఫ్టీ దాని స్వంత రికార్డు కంటే 20 పాయింట్ల పరిధిలోకి వచ్చింది. అంటే రెండు బెంచ్‌మార్క్ సూచీలు నాలుగు సంవత్సరాలలో ఒక రోజులో అతిపెద్ద పతనాన్ని చూసిన వారంలో దీని ఫలితంగా రూ. 30 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద క్షీణించింది. మంగళవారం పడిపోయిన తర్వాత మూడు రోజుల్లో ఆ ₹30 లక్షల కోట్లు పూర్తిగా రికవరీ అయింది. ఆర్‌.బీ.ఐ. పాలసీ పెద్ద ప్రతికూల ఆశ్చర్యాన్ని కలిగించకపోవటంతో, […]

4129c2e1-f936-4e36-846a-9c7a0c38af89 Exclusive

కాకినాడ ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి – పౌరసంక్షేమ సంఘం-

మురుగుకాలువల స్లాబురాళ్ళు పూడిక తీత వలన మురుగు బెడద ముంపుతీవ్రత తొలగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. శాఖల నడుమ సమన్వయం లేక ఉప్పుటేరు ముంపు తప్పడం లేదన్నారు. 2010-21 లో మురుగుతో బాటుగా గాలేరు, ఏలేరు, బిక్కవోలు, సాగు నీటి కెనాల్స్ లో ఎగువ నుండి వచ్చే గోదావరి వరద నీరు సముద్రంలోకి కలవడంలో ఎదురవుతున్న అవరోధాల వలన ముంపు సిటీగా మారిందన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి […]

OIP (20) Exclusive

మద్యం ప్రియులకు శుభవార్త చెప్పిన ఏ.పీ. ప్రభుత్వం…

మద్యం పాలసీపై CMOలో వాడి వేడి చర్చ జరుగుతుంది. తుది నిర్ణయం కోసం ఈనెల 14వ తారీఖున ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సామాచారం. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తూ నూతన ప్రభుత్వం కొత్త పాలసీ విధానాన్ని ముందుకు తేనుంది. ఇప్పుడున్న డిస్టలరీస్ అన్నిటి లైసెన్సులను రద్దు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 3600 మద్యం దుకాణాలకు టెండర్ సిస్టం ద్వారా ఇవ్వనున్నారు. కల్తీ లేని మధ్యాన్ని తిరిగి పాత బ్రాండ్లను వినియోగదారుడికి […]

fc4b62cb-20f1-4d5a-9534-c9f3ab54b897 Exclusive

నీట్ పరీక్షా ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలి…

అఖిల భారత విద్యార్థి సమాఖ్య కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని పి.ఆర్. భవన్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శివారెడ్డి మాట్లాడుతూ… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం అందులో ఆ ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావడం […]