atishi Viral

ఢిల్లీ మంత్రి అతిషి మర్లెనా కి మహిళల నిరసన…

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన రూ.1,000 వాగ్దానంపై ఢిల్లీ మంత్రి అతిషి మర్లెనా నివాసం వెలుపల కొంత మంది మహిళలు నిరసన తెలిపారు. ప్రతి చెల్లికి వెయ్యి రూపాయలు ఇస్తామని కేజ్రీవాల్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు అది నెరవేర్చలేదని ఓ మహిళ అన్నారు. వారు మాట్లాడుతూ… ఈ అంశంపై ఈ నిరసన నిర్వహించడం జరిగిందని చెప్పారు. దీనిపై బీ.జే.పీ. నేత అమిత్ మాల్వియా స్పందిస్తూ.. ఎక్కడ చూసినా ఇదే […]

e5e7f0a1-a1ad-4690-adba-461a6d1e2ae9 Kakinada

ఎన్నికల నిర్వాహన పై జిల్లా కలెక్టర్ హర్షం…

జిల్లాలో సాధారణ ఎన్నికల ప్రక్రియ సజూవుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జే. నివాస్ ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ జిల్లాలో సాధారణ ఎన్నికలు-2024 నిర్వహణలో మొదటి నుంచి చివరి వరకు భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో సాధారణ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అంతా అందరికి సహకారంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తి చేసామన్నారు. మే 13న […]

1313540-ys-jaganmohan-reddy Political

ఓట్ల కోసం తప్పుడు వాగ్దానాలు చేయను… -వై.ఎస్. జగన్-

నెరవేర్చలేని వాగ్దానాలేవీ చేయనని, టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు పన్నుతున్న తప్పుడు వలలో పడవద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు బూటకపు వాగ్దానాలతో రంగుల మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వస్తారని, ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలకిచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారని అన్నారు. తప్పుడు వాగ్దానాలు చేయని నిజమైన నాయకుడని, ప్రజలను మోసం చేయడానికి స్వర్గాన్ని తీసుకొస్తానని వాగ్దానం చేయడానికి సిద్ధంగా ఉన్న నకిలీ నాయకుడిని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. ప్రకాశం […]

71R5fGMo8+L._SL1500_ Exclusive

టీ.డీ.పీ. పార్టీ బహిరంగ సభ విజయవంతం…

తుని నియోజకవర్గంలో గురువారం టీ.డీ.పీ. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర రాష్ట్ర మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు మాట్లాడుతూ… ఈ సభకు వచ్చి విజయవంతంచేసిన ప్రతీ తెలుగు వాడికి ద్యన్యవాదాలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని […]

OIP (9) Exclusive

స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్…

వర్షాలతో తమిళనాడు ప్రజలు పోరాడుతున్న సమయంలో సీ.ఎం. ఎం.కే. స్టాలిన్ ఢిల్లీలో జరిగిన భారత కూటమి సమావేశానికి హాజరయ్యారని ఐ.ఎం.డీ. సకాలంలో హెచ్చరికలు జారీ చేయడంలో విఫలమైందని స్టాలిన్ ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్టాలిన్‌పై మండిపడ్డారు. 2015 చెన్నై వరదల నుండి ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదన్నారు. భారీ వర్షాల కారణంగా 31 మంది మరణించారు ఆమె తెలిపింది. డిసెంబర్ 17న తెన్‌కాసి, కన్యాకుమారి, తిరునల్వేలి, టుటికోరిన్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని డిసెంబర్ […]

9 మందికి కారుణ్య నియామక పత్రాలు అందవేత… -జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా-

కాకినాడ జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కారుణ్య నియామకాల కింద 9 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ‌ఉద్యోగుల కుటుంబ సభ్యులకు స్పందన కార్యక్రమంలో కారుణ్య నియామక పత్రాలు ఆమె అందజేశారు. వీరిలో ఒకరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులోని బాధిత కుటుంబ సభ్యునికి ఉద్యోగ నియామక పత్రం అందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం తొమ్మిది మందిలో ఐదుగురికి జూనియర్ సహాయకులుగా, నాలుగురికి ఆఫీస్ […]

OIP (9) National

అర్హులైన వారికి సంక్షేమ పథకాలు… -చిలుకూరి రామ్ కుమార్-

కాకినాడ జిల్లా లో కరప మండలం గొరిపూడి గ్రామంలో వికసిత్ భారత్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్యఅతిథిగా దాచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే దేశ సంక్షేమంగా భావిస్తూ గొప్ప సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వికాసిత్ భారత్ అనే కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు […]

OIP (7) Exclusive

ప్రత్తిపాడు సబ్ ప్లాన్ గ్రామాలను పట్టించుకోరా…

ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న 56 సబ్ ప్లాన్ గ్రామాలను ఐ.టీ.డీ.ఏ. లో వీళ్లను చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నా జగన్ సర్కార్ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 35,000 మంది జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు లేక గిరిజనులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.వారి హక్కులు పూర్తిగా అనిచివేయపడుతున్నాయి. ఇటు షెడ్యూల్ గ్రామాల్లో కలపక అటు ఐ.టి.డి.ఏ. పరిధిలోనికి కలపక పోవడంతో స్థానిక గిరిజనులు ఎటువంటి హక్కులు పొందలేకపోతున్నారు. అభివృద్ధి అనేది […]