WhatsApp Image 2024-02-29 at 8.17.02 PM Viral

ఉపాధ్యాయులపై అక్రమ కేసులను తొలగించాలి… -ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్-

ఉపాధ్యాయులపై మోపిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్ ఏలేశ్వరం పత్తిపాడు మండల శాఖల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం విజ్ఞాపన పత్రం డిప్యూటీ ఎమ్మార్వో రవి ప్రసాద్ కి అందచేసారు. ఈ సందర్బంగా ఏ.పీ.టీ.ఎఫ్. జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లబిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఐ.అర్. మధ్యంతర భృతి 30% ప్రకటించాలని, జీవో 117 రద్దు చేయాలని అన్నారు. పాత పెన్షన్ విధానం ఓ.పి.ఎస్. పునర్ధరించాలని,పెండింగ్ […]

maxresdefault (1) Crime

20 లీటర్ల నాటు సారా స్వాధీనం…

నిఘా వర్గాల సమాచారంతో ఎస్.ఈ.బీ. అధికారులు కాకినాడ జల్లాలో గల ఏలేశ్వరం మండలంలో పలు గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 20 లీటర్ల పాటు సారాను స్వాధీనం చేసున్నట్లు ప్రత్తిపాడు సీ.ఐ. పీ. అశోక్ తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులను అరిస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.v