ఓపెన్ పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం…!!
పదవ తరగతి, ఇంటర్మీడియట్ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలని కమిటీ సభ్యులను కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశాలు జారీ చేసారు. మంగళవారం అమలాపురం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో 10వ, ఇంటర్మీడియట్ ఓపెన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పదో తరగతి పరీక్షలకు […]





